అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభావత్ మ�
ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా తయారీ, ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీపై రా
కుష్ఠు వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.జీ.సుబ్బారాయుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో పోస్టర్లను విడుదల చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లా వికసించింది. తొమ్మిదిన్నరేండ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. ఆస్తులు కాదు అప్పులు పెరిగాయన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణలపై తొమ్మిదిన్నరేండ్ల అభివ�
చీకటైతే వీధి లైట్లు వెలగవు. సెంట్రల్ లైటింగ్ ఉన్నా మిణుకు మిణుకులే. తాగునీటికి రోజూ తండ్లాటే. నీళ్ల కోసం గల్లీల్లో మహిళల పాట్లు. చెత్తా చెదారంతో నిండిపోయే వార్డులు. మురుగు కంపు కొట్టే కాలువలు.
జిల్లా ఏర్పాటై నేటితో ఏడేండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదో వసంతంలోకి అడుగుపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న జిల్లాలతోనే సత్వర అభివృద్ధి సాధ్యమని 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిం
తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దాదాపు 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ అభివృద్ధి గణనీయంగా జరిగిందని తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్�
ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్ర�
CM KCR | నాగర్కర్నూల్ సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు రాకతో కందనూలు గులాబీమయమైంది. అధునాతన సౌకర్యా లు, సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు, మెడికల్ కళాశాలను ప్రారంభించేందుకు సీఎం కే�
సీఎం కేసీఆర్ ఈ నెల 4న నిర్మల్లో పర్యటిస్తారని, లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. బుధవ�
రాష్ట్రం సాధించి తొమ్మిదేండ్లు అవుతున్నది. ఈ తొమ్మిదేండ్లలో మన రాష్ట్రం, మన సర్కారు ఏం సాధించిందో ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి. తెలంగాణ ఏం సాధించిందో తెలుసుకోవడమే కాదు. కాలర్ ఎగరేసి.. గర్వంగ ప్రపంచా�
దేశ అభివృద్ధి కోసం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భవిష్యత్తు రాజకీయాల్లో దేశానికే �
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11గంటలకు పట్టణానికి చేరుకొని ముందుగా గిరిజన భవనం పక్కన నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, అనంతరం జ
ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆలోచనకు అనుగుణంగా కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేట్ ఆయన చేతులు మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చే�