బీమా దిగ్గజం ఎల్ఐసీ..ల్యాప్స్ పాలసీలు పునరుద్దరించుకునేవారికి ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 17 వరకు మూడు నెలల పాటు వ్యక్తిగత ల్యాప్స్ పాలసీల లేట్ ఫీజుపై 30 శాతం వ�
జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయం సామాన్యులకు సైతం భారీ ఊరట లభించబోతున్నది. ఈ నిర్ణయంతో పలు రకాల ఉత్పత్తుల ధరలు తగ్గనుండటంతోపాటు బీమా పాలసీల ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిప�
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ మరో అరుధైన ఘనతను సాధించింది. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నది. ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనతను సాధ
మీ ఫోన్కు ఇన్సూరెన్స్ పాలసీలు, రెన్యువల్ పేరుతో మెసేజ్లు వస్తున్నాయా? ఫోన్కాల్స్, లింక్లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఇది సైబర్ దొంగల పని అయ్యే అవకాశం ఎక్కువ. ఏమరుపాటున ఆ లింకులను క్లిక్ చేస్తే
నేడు వైద్య ఖర్చులు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం.. మీ కుటుంబ భవిష్య
ఓవైపు దేశంలో ‘అందరికీ బీమా’ లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (ఐఆర్డీఏఐ) ముందుకెళ్తుంటే.. మరోవైపు ఏటేటా పాలసీలు తీసుకునేవారి సంఖ్య క్షీణిస్తున్నది. 2047కల్లా ప్రతీ భారతీయునికి బ�
ఆరోగ్య, జీవిత బీమాలు ఈ రోజుల్లో తప్పనిసరైపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అందరూ వీటికే మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయినప్పటికీ దేశంలో ఇన్సూరెన్స్ తీసుకునేవాళ్ల సంఖ్య ఇప్పటికీ 1 శాతానికి లోపే �
దివ్యాంగులు, హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు, మానసిక రోగుల కోసం ప్రత్యేకంగా బీమా పాలసీలను అందుబాటులోకి తేవాలని జనరల్, స్టాండలోన్ హెల్త్ ఇన్సూరర్స్కు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సూచించింది.