విమానం టికెట్ను చివరి క్షణంలో రద్దు చేసుకున్నా..80 శాతం రిఫండ్ను పొందే రోజులు రాబోతున్నాయి! ఇందుకు సంబంధించిన సరికొత్త టికెట్ జారీ విధానాన్ని కేంద్రం తీసుకురాబోతున్నట్టు తెలిసింది.
ప్రమాదానికి కారకుడైన వాహన యజమాని బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పటికీ ప్రమాద బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు బీమా కంపెనీలే నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.
తమ కష్టంతో రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టుకొన్న భవన నిర్మాణ కార్మికుల సొమ్ము గద్దల పాలైంది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కార్మిక సంక్షేమ నిధిని కొందరు పెద్దలు కలిసి యథేచ్ఛగా క�
బీమాతో వచ్చే భరోసానే వేరు. ప్రధానంగా ఓ మంచి ఆరోగ్య బీమా పాలసీ.. అత్యవసర సమయాల్లో కొండంత అండగా నిలుస్తుంది. అయితే అదే పాలసీ.. సరైన కవరేజీ ఇవ్వకున్నా, సదరు బీమా సంస్థ సేవలు అసంతృప్తికరంగా ఉన్నా అనవసరపు భారమే అ�
దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తలుపులు బార్లా తెరువబోతున్నదా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయిప్పుడు. బీమా రంగంలో కీలక సంస్కరణలకు సిద్ధమ�
సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని ఖమ్మం జిల్లా జడ్జి వి.రాజగోపాల్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్లో జాతీయ లోక్ అదాలత్ను శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు.
తెలంగాణకు చెందిన న్యాయవాదుల ఆరోగ్య భద్రత కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రూ.100 కోట్ల నిధి ద్వారా వస్తున్న వడ్డీని ఆరోగ్య కార్డులకు వినియోగిస్తున్నారు. దీంతో న్యాయవాదులు గత పదేండ్లుగా ఆరోగ్య బీమా సౌకర్యా�
బీమారంగ సంస్థ ‘ఎల్ బీహార్ జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ‘ఐటీసీ’ (ఇన్ ట్యాక్స్ క్రెడిట్) సౌకర్యాన్ని వాడుకోవటంలో నిబంధనల్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ, వడ్డీతో సహా రూ.290 కోట్లు చెల్లించాలంటూ ఎల్ నోటీసు పంప�
UAE | 2019 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి యూఏఈ సుప్రీం కోర్టు (UAE Supreme Court ) కీలక తీర్పు వెలువరించింది. దుబాయ్లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ భారతీయుడికి రూ.11 కోట్లు పరిహారం కింద చెల్లించాలంట
ముషీరాబాద్కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరె�
ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల్లో ఇరువురికి న్యాయం జరిగేలా పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్లోని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్�
పోలీసులు మోసగాళ్ల భరతం పడుతున్నారు. చీటర్స్ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. తాజాగా బీమా కుంభకోణంపై దృష్టిసారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీల
మీ బీమా కంపెనీ క్యాష్లెస్ ఫీచర్ను ఆఫర్ చేసూ, మీ వద్ద క్యాష్లెస్ కార్డ్ ఉంటే నెట్వర్క్ హాస్పిటల్లో చేరేందుకు.. ఎమర్జెన్సీల్లో కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరమే లేదన్న అభిప్రాయం చాలామందిలో ఉంటు�