పూనమ్ పాండే సెగలు చిమ్ముతోంది. బీచ్ లుక్లో కలర్ఫుల్గా కనిపిస్తోంది. కొత్త తరహా బికినీ వేసుకున్న పూనమ్ తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను అప్లోడ్ చేసింది. బీచ్ లవ్ అని ఆ ఫోటోలకు ఆమె కామెంట్ చేస
అగ్ర కథానాయిక శృతిహాసన్ చిత్ర సీమలో 13ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీ నుంచి తప్పు�
ముంబై: విరాట్ కోహ్లీనా మజాకా! తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న విరాట్.. సోషల్మీడియాలోనూ తనదైన హవా కొనసాగిస్తున్నాడు. ఫామ్లేమితో గత మూడేండ్లుగా సెంచరీ మార్క్ అందుకోపోయినా.. �
హైదరాబాద్ : ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకు వల వేస్తూ.. 60 మంది నుంచి రూ. 4 కోట్లు వసూలు చేశాడు ఓ యువకుడు. బాధితుల ఫిర్యాదుతో.. ఆ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ
B.Tech Student | బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: స్టార్ షట్లర్ పీవీ సింధు తనలో దాగిన డ్యాన్సింగ్ స్కిల్స్ను కూడా బయటపెట్టింది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్టు చేసింది. గతంలో కచ్చా బాదాం లాంటి సాంగ్కు స్టెప్పులేసిన �
హార్మోన్స్ సమతుల్యం లోపించడం వల్ల తాను పలు శారీరక సమస్యలతో బాధపడుతున్నానని చెప్పింది అగ్ర కథానాయిక శృతిహాసన్. ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో మహిళలకు తెలుసునని, వాటిని ఓ సహజమైన ప్రక్రియగా భావ�
టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) ఈ ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu) సినిమాలో మెరిశాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ హీరో అరుదైన మైల్ స్టోన్ చేరుకున్నాడు.
సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఇన్ స్టా ఖాతా సస్పెండ్ చేసింది మేనేజ్మెంట్. అయితే ప్రస్తుతం బ్యాకప్ అకౌంట్ ద్వారా తనకు సంబంధించిన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటుంది చిన్మయి.
సోషల్మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింప�
హైదరాబాద్: మేటి క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్ట�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం జరిగింది. కార్ఖానాకు చెందిన ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు.. ఇన్స్టాగ్రామ్లో ఓ బాలికను �
మూసాపేట: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ.. ఆ ఇంట్లోనే బంగారు ఆభరణాలు చోరీ చేసిన యువకుడిని కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ చంద్రశేఖర్, డీఐ అంజనేయులు, సీఐ నర్సింగ�