సోషల్మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింప�
హైదరాబాద్: మేటి క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్లో 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. క్రీడారంగానికి చెందిన స్ట�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం జరిగింది. కార్ఖానాకు చెందిన ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు.. ఇన్స్టాగ్రామ్లో ఓ బాలికను �
మూసాపేట: ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకుని నమ్మకంగా మాట్లాడుతూ.. ఆ ఇంట్లోనే బంగారు ఆభరణాలు చోరీ చేసిన యువకుడిని కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ చంద్రశేఖర్, డీఐ అంజనేయులు, సీఐ నర్సింగ�
పార్టీ సోషల్ మీడియా సైట్లు, క్యూఆర్ కోడ్తో డిజిటల్ కంటెంట్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నగరంలో హెచ్ఐసీసీ వేదికగా బుధవారం జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ‘టీఆర్ఎస్ టెక్�
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’)చిత్రం ఓటీటీ వేదికలో ప్రేక్షకుల్ని మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. అక్షయ్కుమార్ హీరోగ�
భారత ప్రభుత్వం నిషేధించిన ‘త్రిపుల్ తలాక్ ’ విధానంలో తనకు విడాకులు ఇచ్చాడని ఒక యువతి తన భర్తపై కేసు పెట్టింది. ఇలా తనపై ఆమె కేసుపెట్టడంతో కోపం తెచ్చుకున్న సదరు భర్త.. ఇన్స్టాగ్రామ్లో 11 ఫేక్ అకౌంట్లు సృష�
చిత్రకారుడు శంతను హజారికతో రెండేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నది అగ్ర కథానాయిక శృతిహాసన్. వీరిద్దరు కలిసి ముంబయిలో సహజీవనం చేస్తున్నారని తెలిసింది. తన లవ్ఎఫైర్ విషయంలో గోప్యత పాటించే ఈ ముద్దుగు�
ఊపిరి సలపని బిజీ షెడ్యూల్స్ వల్ల నిద్రకు నోచుకోలేకపోతున్నానని బాధపడిపోయింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రసీమలో కూడా జోరుమీదుంది. భారీ అవకాశాల్ని సొంతం చేసు
ఏ మాయ చేశావే సినిమాతో హీరోగా కెరీర్లోనే బెస్ట్ సినిమా అందుకున్నాడు నాగచైతన్య (Akkineni Naga Chaitanya). ఇమేజ్తో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమా తీసే యువ నటుల్లో చైతూ ఒకడు.
మాస్కో : ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం 26వ రోజుకు చేరింది. మరో వైపు దేశంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను రష్యన్ కోర్టు నిషేధించింది. ఈ విషయాన్ని రష్యన్ వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింద
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో తెలుగునాట యువకుల హృదయాల్ని దోచుకుంది హెబ్బా పటేల్. అనంతరం ఆశించిన విజయాలు దక్కకపోయినా అవకాశాల పరంగా మాత్రం ఎప్పుడూ వెనకబడలేదు. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చ
సోషల్ మీడియాలో ఉద్యోగాల ప్రకటన హవా ట్విట్టర్లో 6వేల ట్వీట్లకు తెలంగాణ హ్యాష్ట్యాగ్ బీజేపీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలేవంటూ ప్రశ్నలు హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): #కేసీఆర్ #తెలంగాణ.. సోషల్ మీడియా�