Rajnath Singh: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ పద్ధతిలోనైనా అణిచివేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వీరులను కలిసిన ఆయన ఆ తర్వాత మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోన�
దుస్సాహసంతో కాలుదువ్విన పాకిస్థాన్కు భారత్ గట్టి గుణపాఠం చెప్తున్నది. పాక్ సైన్యం జరిపిన ఆకస్మిక దాడులను సమర్థవంతంగా తిప్పికొడ్తున్న భారత్.. ఆపరేషన్ సిందూర్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నది. ప్ర�
MiG-29K | భారత నౌకాదళం మరో ఘనతను సాధించింది. స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్పై మిగ్-29కే నైట్ ల్యాండింగ్ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ గురువారం ప్రకటించింది. మిగ్-29కే మొదటిసారిగా రాత్రి సమయ�
Night Landing: మిగ్-29కే యుద్ధ విమానాన్ని.. యుద్ధనౌక విక్రాంత్పై నైట్ ల్యాండింగ్ చేశారు. ఇది నేవీ చరిత్రలోనే సరికొత్త మైలురాయి. చిమ్మటి చీకట్లో యుద్ధనౌకపై మిగ్ దిగడం గురించి నేవీ ప్రతినిధి ఓ వీడియోను �
Navy Commanders meeting | రేపటి (March 6) నుంచి నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం షురూకానున్నది. ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant)లో సముద్రం మధ్యలో కమాండర్ల సమావేశం (Navy Commanders' meeting) జరుగడం ఇదే తొలిసారి. ఐదురోజుల పాటు జరిగే సదస్సులో తొ�
కొచ్చి, సెప్టెంబర్ 2: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను భారత నావికా దళంలోకి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. దీంతోపాటు భారత నౌకా దళానికి సరిక
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఇవాళ కొత్త జెండాను ఆవిష్కరించింది. ప్రధాని చేతుల మీదు ఆ కార్యక్రమం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ జలప్రవేశం సందర్భంగా నేవీ కొత్త జెండాను ప్రజెంట్ చేశారు. ఆ జెండాలో ఓ కొత�
కొచ్చి: స్వదేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ భారతీయ నౌకాదళంలోకి చేరింది. ప్రధాని చేతుల మీదుగా ఆ యుద్ధ నౌకను జలప్రవేశం చేయించారు. భారతీయ నౌకాదళ చరిత్రలో గతంలో ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వద�
న్యూఢిల్లీ: స్వదేశీ యుద్ధ నౌక విక్రాంత్ను సెప్టెంబర్ 2వ తేదీన జల ప్రవేశం చేయనున్నారు. కొచ్చిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సుమారు 40 వేల టన్నులకుపైగా బరువు ఉన్న యుద్ధ నౌకల్�
హైదరాబాద్ : స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నాలుగో దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఆన్బోర్డ్ ఏవియేషన్ సౌకర్యంతో సహా అన్ని రకాల పరికరాలు, వివిధ పరిస్థితులు.. సవాళ్లకు అనుగుణంగా పరీక్�
ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
INS Vikrant | స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ భారీ ఎయిర్క్రాఫ్ట్కు సీ ట్రయల్స్ బుధవారం ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: భారత తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో చేరేందుకు సిద్ధమవుతున్నది. ఈ భారీ విమాన వాహక నౌక తొలి సముద్ర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 860 మీటర్ల పొడ�