Nepal prison | ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ జడ్ నిరసనకారులు చేపట్టిన ఆందోళనలతో నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల మాటున దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ల (Nepal prison) నుంచి ఖైదీలు (inmates) పా�
Prisoners Released: సుమారు 26 వేల మంది ఖైదీలను బ్రిటన్ సర్కారు వదిలేసింది. జైళ్లలో సరిపోను స్థలం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రధాని స్టార్మర్ .. సాఫ్ట్ జస్టిస్ కార్యక్రమాన్ని ప్రకట�
Jail Break: పాకిస్థాన్లో మాలిర్ జిల్లా జైలు నుంచి సుమారు 216 మంది ఖైదీలు పరారీ అయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భూకంపం రావడంతో జైలు గోడ కూలిపోయింది. దీంతో ఆ జైలు గదుల్లో ఉన్న ఖైదీలు పరారీ అయినట్లు �
Inmates Escaped: 10 మంది ఖైదీలు న్యూ ఓర్లాన్స్ జైలు నుంచి పరారీ అయ్యారు. వాళ్లలో హంతకులు ఉన్నారు. ఓ సెల్లో ఉన్న టాయిలెట్ వెనుక భారీ రంధ్రం చేసి ఖైదీలు పరారీ అయ్యారు.
Inmates | ఇటలీ (Italy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో (Prison) ఖైదీలకు (Inmates) ‘ఏకాంత గదుల’ను (Sex Room) అందుబాటులోకి తెచ్చింది.
Tihar Jail | ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్న తీహార్ జైలు (Tihar Jail)లో తాజాగా ఘర్షణ చోటు చేసుకుంది. ఖైదీల (inmates) మధ్య గొడవ జరిగింది.
Mumbai Serial Blast Convict Dies | ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషిని ఖైదీలు జైలులో హత్య చేశారు. ఐరన్ పైప్తో అతడి తలపై కొట్టి చంపారు. కొల్హాపూర్లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది.
నైజీరియాలోని (Nigeria) ఓ జైలు నుంచి 118 మంది ఖైదీలు (Inmates) పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.
Prisoners Clash | జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. పంజాబ్లోని సంగ్రూర్లో జైలులో ఈ సంఘటన జరిగింది.
Smart Cards To Inmates | కుటుంబంతో టచ్తో ఉండేందుకు జైలులో ఉన్న ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందజేశారు. దీని ద్వారా వారంలో మూడుసార్లు కుటుంబ సభ్యులు, లాయర్లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు
Haiti Violence: హైతీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆదివారం వేల సంఖ్యలో ఖైదీలు జైలు నుంచి పరారీ అయ్యారు. పోర్ట్ ఆవ్ ప్రిన్స్ జైలుపై సాయుధ దళం అటాక్ చేయడంతో.. దాంట్లో ఉన్న ఖైదీలు పారిపోయారు. దీంతో ప్రభుత్వం 72 గంట�
ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లా జైలులో హెచ్ఐవీ బాధితుల సంఖ్య 63కు పెరిగింది. గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన పరీక్షల్లో 36 మంది ఖైదీలకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వ్యాధి బాధితుల సంఖ్య 63కు పెర�
Bihar | ఈ ఘటనను చూస్తుంటే ఏదో పరీక్షా కేంద్రం ఘటన గుర్తుకు వస్తుంది. చిటీలు రాసే అభ్యర్థులు స్క్వాడ్ రాగానే వాటిని నోట్లో వేసుకుని గబగబ మింగేస్తారు. ఆ మాదిరిగానే ఓ ఖైదీ కూడా మొబైల్ను మింగేశాడు. తీ
Dasna Jail | ఉత్తరప్రదేశ్లోని ఓ జిల్లా జైల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు వందకుపైగా ఖైదీలు హెచ్ఐవీ బారిన పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జైల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికీ హెచ్ఐవీ, టీబీ పరీ�