మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు తన వ్యవసాయ క్షేత్రంలో పని చేసేందుకు పనికి కుదిరిన మహారాష్ట్రకు చెందిన లచ్చన కట్టెల పిల్లలు సైతం తన తండ్రి వద్దకు రాగా బడీడు పిల్లలను బడిలో అడ్మిషన్ చేయించాలని అనుకున�
కళాకారులకు, కళలకు పుట్టినిల్లుగా పేరున్న గోదావరిఖనిలో కళా భవనం నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షన్, పేద కళాకారులకు, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని గోదావరి కళా �
విద్యార్థుల విచిత్ర ప్రవర్తనకు కారణం తెలుసుకోవాలని హెడ్మాస్టర్ చేసిన ప్రయత్నం సఫలమైంది. గంజాయి చాక్లెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జెడ్పీహెచ్ఎస్లో ఇటీవల విద్యార్థుల ప్ర
పేదలకు వైద్యం మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లత�
తెలంగాణ ప్రాచీన మహాకవుల స్మృతులను పదిలపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ కవుల జీవిత విశేషాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమనాథుడు నివసించిన పాల్కురికి (ప్రస్తుత ప�
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి మానస్' హెల్ప్లైన్ను ప్రారంభించింది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనలు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వంటి ఇబ్బందులు ఎదు
కరోనా కాలానికి ముందు జాతీయస్థాయిలో జరిగిన పలు సర్వేలతో పాటు ‘నేషనల్ అచీవ్మెంట్' సర్వే విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని తేల్చడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
డాక్టర్ సంతోష్కుమార్ గతంలో ఓ ఎన్జీవోలో పనిచేసేవారు. తల్లిపాలు అందని పసిబిడ్డల ఏడుపులు ఆయనను కదిలించాయి. తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సుషేనా హెల్త్ ఫౌండేషన్ను స్థాపించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో హైదరా�
ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ తొలిమెట్టు అనే కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 5 త�
పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది. ఈ దశలోని విద్యార్థులు వారి తరగతులకు చెందిన సామర్థ్యా లను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకార మవుతుంది. కానీ, కరోనా తదనంతరం వారి సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోయాయ�
త్వరలో చేపట్టనున్న 8వ విడుత హరితహారం కోసం మండలంలోని 23 గ్రామ నర్సరీల్లో 2 లక్షల మొక్కలు, మండల కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 40 వేల మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు గ్రామా