గురుకులాలకు దీటుగా సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంను తీర్చిదిద్దుతామని షెడ్యుల్ కులాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిలు హామీఇచ్చారు. గురువారం వీఎం హ
మన ఊరు- మనబడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నది. విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక దృష్�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం హనుమక�
ప్రైవేటు పాఠశాలల కన్నా.. సర్కారు బడుల్లోనే అడ్మిషన్లకు తీవ్ర పోటీ నెలకొనేలా బడులను అభివృద్ధి పర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యా�
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన స్పేస్టెక్ ఫ్రేమ్వర్క్పై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష సాంకేతికత రంగంలో ప్రైవేటు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చేపట్టిన
సీఎం కేసీఆర్ సారథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప�
మతిస్థిమితం కోల్పోయి అనాథలా రోడ్ల వెంట తిరుగుతున్న ఓ వ్యక్తి జాడ.. కానిస్టేబుల్ చొరవతో 17 ఏండ్లకు దొరికింది. సూర్యాపేట జిల్లా కోదాడలో తిరుగుతున్న అతడిని మెదక్
జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులకు గురువా రం �