Former MLA Diwakar Rao | ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కు కోసం భూములు తీసుకుంటున్న హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల ,పోచంపాడు గ్రామ దళిత రైతులకు అండగా నిలబడతామని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర�
“మేమంతా ఉపాధి పనులు చేసుకునేటోళ్లం. పక్కనున్న ఊరికి ఎవుసం పనులకు కూడా పోతం. మా అభిప్రాయం తీసుకోకుండానే ఊరిని కార్పొరేషన్లో కలిపేసిన్రు. ఇకనుంచి ఉపాధి పథకం ఉండదంటున్నరు. ఇగ ఏం పనులు చేసుకొని బతకమంటారో చ�
Minister Jagdish Reddy | యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సూర్యాపేటలో రాబోయే పాలన ఉండబోతుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) పేర్కొన్నారు. సోమవారం కుడకుడ గ్రామంలో అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం సర్వస
మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ కోరారు. శుక్రవారం శనిగపురం రోడ్డులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన
హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్తోపాటు ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఐటీ మంత్రి కేటీఆర్తో చర్చిస్తానన్నారు.
పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ పీఎస్పీడీలో 8వ నూతన ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి
ఇప్పటికే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరో ఘనత దక్కింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు రైలు కోచ్ ఫ్యాక్టరీ శంకర్పల్లి మండలంలోని కొండకల్లో ఏర్పాటుకాగా, గురువారం ఉదయం 11.30 గంటలకు సీఎం కే�
దక్షిణ భారత దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగి దేశ ప్రజలకు బువ్వ పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో భూమికి బరువయ్యే విధంగా పంటలు పండుతున్నాయని తెలిపారు.
భారీ పరిశ్రమల ఏర్పాటుతో షాద్నగర్ ప్రాంతం పారిశ్రామిక హబ్గా అవతరిస్తున్నది. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధిని చూపుతున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అప్పటి పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదు. �
దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. నియోజకవర్గంలో వాగులపై చెక్డ్యాంలు నిర్మించి జలసిరులను ఆపిన వార్తలను చూసి సంబురపడ్డానని అన్నారు. అందరు ఇలా చెక్డ్యాంలు నిర్మిం�