Balka Suman | బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్�
Indravelli | ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లి(Indravelli)లో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి(Indrakaran Reddy) అన్�
BRS Party | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకురాలు మర్సకోల సరస్వతి కారెక్కారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సరస్వతి బీఆర�
CM KCR | తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తరు.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎ�
CM KCR | కాంగ్రెస్ పార్టీది దుర్మార్గమైన సంస్కృతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కత్తులతో దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
CM KCR | ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎ�
Medaram jathara | కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఉండాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ‘నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా.. ఇచ్చేది ఉందా’ అన్న తరహాలో ఉన్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు.
Indrakaran Reddy | శాస్త్రినగర్ క్యాంప్ కార్యాలయంలో నర్సాపూర్ మండలం కేంద్రం, రాంపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ సంఘం నాయకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బ
Indrakaran Reddy | ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి పుష్కలంగా కురుస్తున్న వర్షాలే నిదర్శమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రక
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’తో పుడమితల్లి పులకరించింది. సబ్బండ వర్ణాలు కదం తొక్కి మొక్కలు నాటగా పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్�
పాతకొత్తల మేలుకయికతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను రూపొందించింది. పార్టీ తాజాగా ప్రకటించిన జాబితాలో అతిపెద్ద వయస్కులతోపాటు పిన్న వయస్కులు, కొత్త ముఖాలు, వివిధ రంగాలకు చెందినవారికీ చోటు లభించిం�
భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చే ప్రాంతాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర�
మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలకు భరోసానిస్తున్న బీఆర్ఎస్ సర్కారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. నిర్మల