Kaleshwaram | తెలంగాణలో కాలం కాకున్నా సాగుకు ఢోకా ఉండకూడదన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీని నింపే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైం�
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు.
Minister Indrakaran Reddy | ఈ నెల 30న జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక అధికారులకు సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. �
Indrakaran Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీ�
Indrakaran Reddy | నిర్మల్ : తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురుకులాలు అద
Indrakaran Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి లండన్లోని గ్రీన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రతిష్ఠాత్మక గ్రీన్ యాపిల్ అవార్డు లభించడం పట్ల దేవాదాయ శాఖ �
Indrakaran Reddy | నిర్మల్ : పేదలు ఆత్మగౌరవంగా బ్రతుకాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో బంగల్ పేట్, నాగనాయి పేటలో డబుల్ బెడ్ రూమ్ ఇం
Indrakaran Reddy | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా
నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
KCR | నిర్మల్ అర్బన్ : దేశంలోనే నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలిచారని, అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. నిర్మల్ పట్టణ శివారులో రూ.5.35 కోట్లతో కొత్తగా నిర్మ�
Indrakaran Reddy | నిర్మల్ : పేదప్రజల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జ్యోతిబా ఫూలే జయంతిని పురస్కరించుకు
Indrakaran Reddy | మానవ మనుగడలో అడవుల పాత్ర ఎంతో కీలకమైందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలియజేయడమే ప్రపంచ అటవీ దినోత్సవ�
తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక�