జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన తైక్వాండో సౌత్ ఇండియా చాంపియన్�
భారత రాష్ట్ర సమితికి మహారాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ విస్తరణ శ్రీకార కార్యక్రమంలో భాగంగా మ�
Minister KTR | బాసర ఆర్జీయూకేటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏమైనా అంతరిక్ష సమస్యా అని నిలదీశారు. గతంలో తామిచ్చిన హామీల
ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నదని, హంతకులను వదిలే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హెచ్చరించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అందుకే ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభ�
Indrakaran reddy | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎన్నో ప్రలోభాలు పెట్టి పార్టీ ఎమ్మెల్యేలన
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని ఎత్తివేయాల్సిందే అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు బు ధవారం నిర్మల్ నుంచి ఆయన ప్రధానమంత్ర�
Indrakaran Reddy | చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాడ్లోని మంత్రుల నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ, ధర్మాదాయ, న్యాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
Indrakaran reddy | స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణకు
పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సమన్వయం తో ముందుకు రావాల్సిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడిపై ఉన్నదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ షట్లర్ పీవీ సింధును సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫ�