56వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పురుషుల, మహిళల జట్లను భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఎంపిక చేశారు.
ఇండోర్ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య స్మారక క్రీడోత్సవాల్లో భాగంగా నకిరేకల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్
జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఫాస్ట్-5 సీనియర్ మహిళా, పురుషుల నెట్బాల్ చాంపియన్షిప్ ము గిసింది.
క్రీడలతో దేహదారుఢ్యం పెంపొందుతుందని, యువత క్రీడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నల్లగొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో మంగ�
మహబూబ్నగర్ జిల్లా క్రీడలకు నెలవుగా మారింది. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత మైదానాలకు మహర్దశ చేకూరింది. జిల్లాలో స్టేడియం ఏర్పాటు, అభివృద్ధి పనులకు రూ.51.29 కోట్లు మంజూర య్యాయి. మూడు నియోజకవర్గాలకుగానూ ఐదు స్�
ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని, జరగబోయే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. గురువారం ఆయన మధిర పట్టణంలో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిం�
అస్తవ్యస్తంగా నిర్మాణాలు.. ఆపై నిధుల విడుదలపై నిర్లక్ష్యం వెరసి క్రీడలకు ఆటంకాలు.. పైగా ఎప్పుడు కూలిపోతుందో అనే భయం.. ఇదీ గత ప్రభుత్వంలోని ఆసంపూర్తిగా నిర్మించి వదిలేసిన ఇండోర్ స్టేడియం. కానీ నేడు బ్యాడ్
క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నది. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి క్రీడా మైదానాలను నిర్మిస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల క్రీడా ప్రాంగణాలను అందుబ�
సమన్వయంతో సీఎం కప్ పోటీల నిర్వహణను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. శనివారం ఖిలావరంగల్, వరంగల్ మండలాల నిర్వహణ కమిటీ సభ్యులతో ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఆమె సమా�
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్) అరంగేట్రం సీజన్ జైపూర్ వేదికగా జరుగనుంది. జూన్ 8 నుంచి 25వ తేదీ వరకు సవాయ్మాన్సింగ్ ఇండోర్ స్డేడియంలో మ్యాచ్లు జరుగనున్నాయి. లీగ్లో మొత్తం ఆరు జట్లు బ�
ఏటా పాఠశాలలకు సెలవులు ప్రకటించగానే వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా రెండేండ్లపాటు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం పెద్ద సంఖ్యలో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థుల అభిరుచిని గుర్తించి.. ఆయా రంగాలలో వారికి ఆసక
క్రీడల ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.