రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా అని ప్రశ్నించారు. మన రాష్ట్రం ఎటు పోతున్నదని ఆవేదన వ్యక్�
Harish Rao | సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దీన్ని బీఆర్ఎస్ ప
KTR | ప్రజాపాలనలో ప్రశ్నించటమే పాపమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రైతులు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు ఎవరు ప్రశ్నించినా.. అయితే పోలీసులు లేదంటే మీ గుండాలను ప్�
కలలో కూడా తలంపునకు రాకూడదని కోరుకున్నది కండ్ల ముందటికొచ్చింది. పొలం గట్టున కరువు ముచ్చట్లు, ఊరి అరుగులపై కన్నీళ్ల పలవరింతలూ తిరగబెట్టాయి. ‘ఊరిడిసి నే బోదునా.. ఉరివేసుకొని నే సద్దునా’... అని ఆనాటి గాయాల తెల�
Viral Video | రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతుకగలవమ్మా.. ఎగిరిపోవె యాడికైన కోయిలమ్మా.. రాజన్న సినిమాలోని ఈ పాట గుర్తుంది కదూ! ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణలోని పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరిపోతుందేమ�
CM KCR | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ శాంతిభద్రతలకు ఆలవాలంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే, ఆ అంటే మతకల్లోలం, కర్ఫ్యూ ఉండేదని కేసీఆర్ మండిప
CM KCR | గత 24 ఏండ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డ�
Indiramma Rajyam | ‘ఇందిరమ్మ రాజ్యం తెస్తాం..’ అనేది కాంగ్రెస్ నాయకులకో ప్రార్థన గీతం అయింది. ఈ జమానాకు ఆమె రాజ్యం ఎలా ఉండేదో తెలియదు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. కానీ, అప్పట్లో ఇందిరమ�
CM KCR | ఇందిరమ్మ రాజ్యంలో అంతా అరాచకలే.. పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు.. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | ఇందిరమ్మ రాజ్యం పేరిట ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? అని కేసీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్�
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ‘ఇందిరమ్మ రాజ్యం’ తీసుకువస్తామని చెప్తున్నారు. వారి ఉపన్యాసాలు విన్నప్పుడల్లా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం గుర్తుకువస్తున్నది. న