సారూ స్లాబ్ వేసినా ఇప్పటి వరకు ఒకటే బిల్లు వచ్చిందని, ఇంకా రెండు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కోనేటి రాజవ్వ వాపోయింది. శుక్రవారం సిరిస�
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ‘హస్త’వాసితో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా.. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదనేది లబ్ధిదారుల లేఖలనుబట్టి స్పష్టమవుతోంది.
భద్రాద్రి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బేస్మెంట్ల నిర్మాణాలు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష బిల్లు ఇంకా మంజూరు కాలేదు. దీంతో లబ్ధిదారులందరూ ముప్పుతిప్పలు పడుతున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సర్వేలకే పరిమితమైంది. అధికారులు పదే పదే సర్వేలు చేయడం, స్థలాల వద్ద ఫొటోలు తీసుకోవడం, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అనడం తప్ప వచ్చేది లేదు, ఇచ్చేది �
మండలంలోని కేతేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కేతేపల్లి గ్రామాన
భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మ ండలంలో మొత్తం 243 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో రాయిపాడు గ్రామంలో 84 ఇళ్లు పైలట్ ప్రాజెక్టు కింద మంజురయ్యాయి. మిగతా 159 ఇళ్లలో 21 ఇళ్లు బేస్మెంట్ స్థాయి నిర్మా�
ఇల్లు వచ్చిందని సంతోషపడ్డ గిరిజన ప్రజలు తీరా మొదలు పెట్టుకుందామనే సరికి అనుకోని అవాంతరాలు వచ్చిపడుతున్నాయి. దీంతో తమ ఇల్లయ్యేదెప్పుడని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మహబూబాబాద్
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో రూ. లక్ష �
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ అందజేసే అరకొర సాయంతో ఇండ్ల నిర్మాణం సాధ్యం కాదని.. వెనకడుగు వేసిన ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేసి జాబితాల్లో పేర్లు వచ్చి వారిపై అధికారుల�