ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందకపోతే ఆందోళన చెందవద్దని అవసరమైతే తన సొంత ఇంటిని అమ్మి మీకు బిల్లులు అందిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఒక పక్క ప్రజలకు మాటలు చెబుతున్నార�
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ�
‘నిరుపేదల సొంతింటి కల నిజం చేస్తాం... అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తాం.. సొంతస్థలం ఉన్న ప్రతి పేదకు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తాం.. సొంత జాగ లేని పేదలకు స్థలం�
ఇసుక అందక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకను రవాణా చేయడానికి ట్రాక్టర్ యజమానులు అధిక ధరలకు తరలిస్తూ అందినకాడికి దోచుక�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లిల
సొంతింటి కల నెరవేర్చుకుందామనుకుంటున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు అడుగడున అవాంతరాలు ఎదురవుతున్నాయి. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకుందామని ఉన్న గుడిసెను కూల్చి వేసి నిర్మాణం చేసుకుందామంటే ఓ వైపు బిల్లులు
ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని, టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతా
45-50 గజాల వరకు మాత్రమే ఇంటి స్థలం ఉన్నవారు ఇం దిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే 400 చదరపు అడుగుల వరకు ప్లాటు ఉన్నవారు జీ+1(గ్రౌండ్ ఫ్లోర్+మొదటి అంతస్తు) కలిపి
ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మొదట పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలుకగా.. ఇప్పటివరక�
సారూ స్లాబ్ వేసినా ఇప్పటి వరకు ఒకటే బిల్లు వచ్చిందని, ఇంకా రెండు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కోనేటి రాజవ్వ వాపోయింది. శుక్రవారం సిరిస�
నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ‘హస్త’వాసితో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నా.. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదనేది లబ్ధిదారుల లేఖలనుబట్టి స్పష్టమవుతోంది.
భద్రాద్రి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బేస్మెంట్ల నిర్మాణాలు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడత రూ.లక్ష బిల్లు ఇంకా మంజూరు కాలేదు. దీంతో లబ్ధిదారులందరూ ముప్పుతిప్పలు పడుతున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సర్వేలకే పరిమితమైంది. అధికారులు పదే పదే సర్వేలు చేయడం, స్థలాల వద్ద ఫొటోలు తీసుకోవడం, ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అనడం తప్ప వచ్చేది లేదు, ఇచ్చేది �
మండలంలోని కేతేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కేతేపల్లి గ్రామాన