Kothagudem | ఇందిరమ్మ ఇండ్ల గుంతలు.. ఓ 18 నెలల బాలుడి ప్రాణాలను తీశాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని నడికుడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బిల్లుల చెల్లింపుల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండ్లు కట్టుకున్న వారి పేరున కాకుండా మరొకరి బ్యాంకు ఖాతాలో బిల్లులు జమ కావడంతో లబ్ధిదారులు హ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తను మరిపిస్తున్నది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు మొదటి విడతలో ఇ�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని దుర�
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు అవసరమైన ఇసుకను శాండ్బజార్ల ద్వారా సరఫరా చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణాల అవసరాలకు తగినంత ఇసుక అ
ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. జనహిత కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పోలియో నాయక్ తండాలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులు ఊగిసలాడుతున్నారు. పనులు ప్రారంభించాలా? వద్దా అనే మీమాంసలో పడిపోయారు. మొదలు పెడితే అప్పుల పాలవుతామేమో అనే ఆందోళన.. పనులు చేపట్టకపోతే ఇల్లు రద్దవుతుందేమోననే భయంతో ఎట�
ఆదిలాబాద్ జిల్లా బోథ్లో మండల రిసోర్స్ సెంటర్ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు.
బోనకల్లు మండల పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన 60 నిరుపేద కుటుంబాలు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే లో సోమవారం ఫిర్యా�
అర్హులైన పేదప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుంటే డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు ప్రభుత్వభూములను ఆక్రమిస్తామని కుత్బుల్లాపూర్ మండలం,సీపీఎం పార్టీ కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ హెచ్చరించా�
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బేస్మెంట్ లెవల్ పూర్తయి రెండు నెలలవుతున్నా బిల్లు రాకపోవడంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదారు కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. వరంగల్-ఖమ్మం ప్ర