అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం ఆత్మకూరు (ఎం) తాసీల్దార్ కార్యాలయంలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని ఆయన ప్రారంభించారు.
మూడు నెలలపాటు నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగడంతో ప్రాజెక్టు పరిధిలో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఈ యేడు పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ఇది ఇసుక అక్రమదందా చేసే వారికి వరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల
Collector Rahulraj | నిరుపేదలకు పక్కా ఇల్లు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకువచ్చిందని జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు పురోగతి వేగం పెంచాలన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Illegal sand dumps | నిరుపేదలు కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మాగనూరు, కృష్ణ మండలాల పరిధిలోరైస్ మిల్లులు, పంట పొలాల మధ్య, రైల్వే ట్రాక్స్ సమీపంలో జోరుగా అక్రమ ఇసుక డంపులు వెలుస్తున్నాయి.
గుడిసె వాసులకు ఇండ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావే�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ ధరావత్ నాగేంద్రబాబు అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం విలేకరులత�
ఇందిరమ్మ గృహ నిర్మాణాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ సామగ్రి రేట్లను వ్యాపారులు అమాంతం పెంచడం పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడ�
ప్రతిష్టాత్మకంగా ఇండ్ల నిర్మాణం చేపట్టామని చెబుతున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులో తిరకాసు పెడుతున్నది. బిల్లుల చెల్లింపులో మార్పులు చేసి అయోమయానికి గురిచేస్తున్
గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. తమ సమస్యలు పరిష్కారం కాలేదని సబ్బండవర్ణాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఫీజు బకాయి�