ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కడం లేదని, దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్రావు అన్నారు.
రాజాపేట మండలంలోని నమిలే గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని హౌసింగ్ పీడీ లక్క అలివేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సందర్శించి పనుల నాణ్యత, నిర్మాణ వేగం
ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు జక్కుల రాంబాబు డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి బిల్లులు రాకుండా ఆపడం లబ్ధిదారులను..
అర్హులందరికి ఇందిర్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూలను కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. అర్హులైన పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ఆ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తెస్తే, ఆ పథకం క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ పార్టీ నాయక�
తమ ఇళ్లను కూల్చివేసి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు గానీ, సింగరేణి సీఎస్ఆర్ నిధుల ద్వారా గానీ ఎలాంటి సహాయం అందలేదని పేర్కొంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సోమవ�
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. �
KTR | హైదరాబాద్ నగరంలో ఇండ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తనదైన స్టైల్లో స్పందించారు. సవాళ్లు చేయడం, ఆపై పారిపోవడం నీతిలేని కాంగ్రెస్ నేతలకు అలవాటేనని.. కేవలం శపథ
చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధికి చెందిన ఎస్ఆర్టీ ఏరియా ప్రజలు సోమవారం ప్రజావాణిలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సుమారు 50 మంది బాధితులు జిల్లా కలెక్టర్�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగం పెరిగేలా లబ్ధిదారులను చైతన్యం చేయాలని సింగరేణి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ సూచించారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్న�