కారేపల్లి : ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
‘ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు అక్కడే ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోండి సార్' అంటూ వెలుగుమట్ల బాధితులు సోమవారం కలెక్టరేట్లో అధికారులను వేడుకున్నారు.
ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ బోర్డు పీడీ ఎస్పీ రాజ్ కుమార్ అన్నారు. శనివారం కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాల పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన �
‘Indiramma Illu | ఇల్లు లేనివారికి ఇల్లు, స్థలం కూడా లేనివారికి స్థలంతోపాటు ఇల్లు.. 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు..’- ఇదీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ.
అర్హులైన పేదలకు రాఘవాపూర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాఘవాపూర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ డీఈఈ సాయిరామ్ రెడ్డి సూచించారు. కారేపల్లి మండలంలోని ఇందిరమ్మ ఇండ్ల పోస్ట్ ఫ్యాక్టో వెరిఫికేషన్ ను
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణం చేపట్టిన తర్వాత వివిధ కారణాలతో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 క్యాటగిరీ లబ్ధిదారులకు రూ.12.17 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.
Indiramma Houses : మున్సిపల్ ఎన్నిలకు ముందు ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టి వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిప