చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్ గ్రామ పంచాయతీ పరిధికి చెందిన ఎస్ఆర్టీ ఏరియా ప్రజలు సోమవారం ప్రజావాణిలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సుమారు 50 మంది బాధితులు జిల్లా కలెక్టర్�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగం పెరిగేలా లబ్ధిదారులను చైతన్యం చేయాలని సింగరేణి ఇన్చార్జి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ సూచించారు. గురువారం కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్న�
గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశంపై మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించడం వల్ల పేదల జీవనోపాదికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర�
చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మే 24 లోపు పూర్తిచేయాలని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో మంగళవార�
కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో తీసుకొచ్చిన పథకం ఇండ్లులేని నిరుపేదల పాలిట శాపంలా మారింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పైలట్ గ్రామంలోనూ ఇండ్ల నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ఇందిరమ్మ ఇ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారుల్లో నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంర
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని కాల్వపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో రాజకీయ జోక్యం కలకలం రేపుతోంది. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులను కావాలనే అడ్డుకుంటున్నారని బ
జిల్లాలో ఇసుక జీరో దందా జోరుగా కొనసాగుతున్నా ఇటు రెవెన్యూ, అటూ మైనింగ్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండంతో ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. అక్రమ ఇసుక రవాణా చేసి
ఇందిరమ్మ ఇండ్ల కోసం నిరుపేదలు గోస పడుతున్నారు. ఎన్నికల వేళ పేదల సొంతింటి కళను సాకారం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష కొర్రీలు పెట్టి ఇబ్బంది పెడుతున్నది. ముఖ్యంగ
Gandra Satyanarayana Rao | మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు పూరి గుడిసెలు తీసేసి, ఫొటోలు తీసి బేస్మెంట్ కట్టుకున్న తర్వాత ఇక్కడ ఇళ్లు కట్టొద్దని ఫారెస్ట్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్య
కారేపల్లి : ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
‘ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు అక్కడే ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోండి సార్' అంటూ వెలుగుమట్ల బాధితులు సోమవారం కలెక్టరేట్లో అధికారులను వేడుకున్నారు.
ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామేపల్లి మండలంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత�