రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలోనే ప్రారంభించారు. అదే సమయంలో దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారు సున్నం లక్ష్మీకుమారి,
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అం దజేసే రూ.5 లక్షల అరకొర సాయం సరిపోకపోవడంతో అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బిల్లుల చెల్లింపుల్లో స�
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు లక్ష్యానికి అనుగుణంగా పూర్తయ్యేలా అధికారులు రోజువారీగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు.
దౌల్తాబాద్/ రాయపోల్ జూలై 14: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ�
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని నల్లగొండ జిల్లా స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఈఈ వాణీశ్రీ అధికారులను ఆదేశించారు. కట్టంగూర్ లో వివిధ దశల్లో నిర్మాణ
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పేదలకు ఇళ్ల స్థలాలు దక్కడం లేదని, దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్రావు అన్నారు.
రాజాపేట మండలంలోని నమిలే గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని హౌసింగ్ పీడీ లక్క అలివేలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సందర్శించి పనుల నాణ్యత, నిర్మాణ వేగం
ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు జక్కుల రాంబాబు డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి బిల్లులు రాకుండా ఆపడం లబ్ధిదారులను..