గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. తమ సమస్యలు పరిష్కారం కాలేదని సబ్బండవర్ణాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఫీజు బకాయి�
ప్రజా పాలన దరఖాస్తు ఎంక్వయిరీలో ఇందిరమ్మ గృహ మంజూరులో స్థలం ఉండి కూడా స్థలం లేని (ఎల్ టు) జాబితాలో తమ పేర్లు నమోదయ్యాయని రామవరానికి చెందిన చల్ల రమ్య, బోదాసు జ్యోతి గ్రీవెన్స్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ�
పేదలకు గృహ వసతి కల్పించడం ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యత అని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాన్ని చివరి గడప వరకు అందించే బాధ్యత తనదేనని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని �
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే ఆసరాగా చేసుకొని రాజాపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. కొందరు అక్రమారులు డంపులు వేసి రవాణా చేస్తుండగా..మరికొందరు అనుమతుల ముసుగులో పకదారి
Konda Surekha | మంగళవారం శివనగర్లోని ఓ కన్వెన్షన్ హాలులో తూర్పు నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రూ.5,30,61,480, సీఎం రిలీఫ్ ఫండ్ రూ.35,37,700 విలువ కలిగిన చెక్కులతోపాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్దిదా�
Indiramma Houses | మాగనూరు : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతుందని మాగనూరు, కృష్ణ, మక్తల్ మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
Kothagudem | ఇందిరమ్మ ఇండ్ల గుంతలు.. ఓ 18 నెలల బాలుడి ప్రాణాలను తీశాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని నడికుడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
నల్లగొండ జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బిల్లుల చెల్లింపుల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండ్లు కట్టుకున్న వారి పేరున కాకుండా మరొకరి బ్యాంకు ఖాతాలో బిల్లులు జమ కావడంతో లబ్ధిదారులు హ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తను మరిపిస్తున్నది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు మొదటి విడతలో ఇ�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పండితాపురం గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని దుర�