ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందా
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్లో 396 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ప్రజలను ఆయన మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ �
కాజీపేట వైఎస్సార్ నగర్లో 30 ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ చీఫ్ విప్ దాస్యం వ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ �
“కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి వస్తున్నారు. కొబ్బరికాయలు కొడుతున్నారు.. పోతున్నారు.. కానీ.. అభివృద్ధి పనులు మాత్రం నెలలు గడినా ముందుకు జరగడం లేదు.. అలాంటప్పుడు మంత్రి రావడమెందుకు?
మండలంలో ఇందిరమ్మ ఇండ్లు సంతలో సరుకులా విక్రయిస్తున్నారు. లబ్ధిదారులు ఒకరైతే.. కట్టుకునేది మరొకరు. దీంతో ఈ పథకం లక్ష్యమే దెబ్బతింటున్నంది. ఈ పథకంలో అర్హులైన వారికి కాకుండా ఇతరులకు లబ్ధి చేకూరడం, ఒకరి పేరు�
Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్తో పా�
Ponguleti Srinivas Reddy | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీంతో పక్కన ఉన్న ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీలాంఛ్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సిటీ జనం పట్టించుకోవడం లేదు. రూ.10 వేల టోకెన్ అమౌంట్తో పాటు రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధనలు పెట్టడంతో దరఖాస్తు చేసుకునేందుకు ముఖ�
అధికారుల నిర్లక్ష్యం పేద కుటుంబాలకు శాపంగా మారుతున్నది. అర్హులకు ప్రభుత్వ ఫథకాలు అందించడంలో వారి అలస త్వం ప్రజలను రోడ్డున పడేస్తున్నది. ఏడాది క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా ‘ఇందిరమ్మ ఇల్లు’ ప్రొసీడింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. అధికారంలోకి వచ్చిన మూడేండ్ల నుంచి దరఖాస్తులతోనే కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేలు వ్యవహారం చల్లారకముందే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి రగడ రాజుకొన్నది.