గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు రద్దు కానున్నాయా..?, ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని వాటిని రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. ప్రభుత్వ�
ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని నిర్మాణాన్ని ప్రారంభిస్తే అటవీ శాఖ అధికారులు నిలిపి వేయాలని చెప్పడంతో ఏజెన్సీలోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో
పేదల సొంతింటి కల చెదురుతున్నది. పెరిగిన ధరలతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం భారంగా మారుతున్నది. ఇసుక, మొరం, సిమెంట్, కంకర, సలాక ఇలా ప్రతిదాని రేటూ అమాంతం పెరగడంతో నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతున్నది. సర్కారు ఇచ్చ�
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లే కేటాయించాలని, జిల్లా కలెక్టర్కు ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్�
తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో సదాశివపల్లి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫ
Indiramma Beneficiaries | ఇందిరమ్మ లబ్ధిదారుల ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు మహిళా లబ్ధిదారులకు వసతులు కల్పించడంలో విఫలం కావడంతో, మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
‘కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టు’గా తయారైంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిస్థితి! ‘మీకు ఇల్లు మంజూరైంది. వీలైనంత తొందరగా పాత ఇంటిని కూల్చండి. మేము వచ్చి ముగ్గు పోస్తాం’ అంటూ అధికారులు హడా�