న్యూఢిల్లీ: విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడి మొబైల్ ఫోన్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అస్సాం నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో గురువారం ఈ సంఘటన �
నాగ్పూర్ : నాగ్పూర్ నుంచి లక్నో బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లో నాగ్పూర్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఇందుకు సాంకేతిక లోపం కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయాణికులం�
Union Minister Karad | వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఓ కేంద్ర మంత్రి తోటి ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు. సదరు కేంద్ర మంత్రిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. వివరాల్�
న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ పండుగ సీజన్లో దేశీ విమాన ప్రయాణీకులు సంఖ్య బాగా పెరగడంతో విమాన చార్జీలు…కొవిడ్ ముందస్తుస్థాయిని మించిపోయాయి. ఈ చార్జీలు అప్పటికంటే భారీగా 30-100 శాతం మధ్య పెరిగాయని థామస్కుక్ ఇండ�
శంషాబాద్లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్! | శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దుబాయి నుంచి ఇండిగో వీటీఐఎక్స్కే (VTIXK) విమానం హైదరాబాద్ వస్తున్న విమానంలో బాత్రూం డోర�
మాలెకు విమాన సర్వీసులు | జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్( శంషాబాద్) ఆదివారం హైదరాబాద్ నుంచి మాల్దీవులలోని మాలెకు విమాన సర్వీసులు పునఃప్రారంభించింది.
న్యూఢిల్లీ: చెన్నై ఎంపీ దయానిధి మారన్ ఓ మధుర జ్ఞాపకాన్ని తన ట్విట్టర్లో పంచుకున్నారు. సహచర పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ ఎలా తనకు షాక్ ఇచ్చారో ఆ పోస్టులో వ్యక్తపరి
జైపూర్: బెంగళూరు-జైపూర్ వాయు మార్గంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఎగురుతుండగా ఒక మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది అదే విమానంలో ఉన్న ఓ వైద్యుడి సాయ�