విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మద్యం మత్తులో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన ఘటన గురువారం చోటుచేసుకొన్నది. దోహా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టుకు వచ్చే 6ఈ 1314 నంబర్ గల ఇండిగో విమానంలో �
ఇండిగో ఎయిర్లైన్స్ ప్రమోటర్లలో ఒకటైన గంగ్వాల్ కుటుంబం కొంత వాటా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. స్టాక్ మార్కెట్లో ఆగస్టు 16న బ్లాక్డీల్ ద్వారా రూ.3,730 కోట్ల విలువైన షేర్లను గంగ్వాల్ కుటుంబం ఆఫ్లోడ
Indigo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను అందుకున్నది. రూ.3,090.6 కోట్లుగా ఉన్నట్టు ప్రకటించింది. విమానయాన కార్యకలాపాలు ఆశాజనకంగా సాగడం, మార్కెట్ పరిస్థిత�
దేశీయ విమానయాన రంగంలో ఇండిగో రివ్వున దూసుకుపోతున్నది. ఎయిర్ ఇండియా టేకోవర్తో విమానయాన రంగంలో టాటాలు భారీ విస్తరణ చేపట్టినా, ప్రస్తుతానికి ఇండిగో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నది. గోఫస్ట్ దివాల�
ముగ్గురు ప్రయాణికులు మద్యం సేవించి విమానంలో సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వచ్చిన వార్తలపై ఇండిగో సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. అలాంటి ఘటనలేవీ విమానంలో జరగలేదని స్పష్
Delhi Airport | ఢిల్లీ విమానాశ్రయంలో గత కొన్నిరోజులుగా తీవ్రమైన రద్దీ నెలకొంటున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు అన్ని రకాల చెకింగ్లు పూర్తి చేసుకొని విమానం ఎక్కేందుకు కొన్ని గంటల సమయం పడుతోంది. వారాంతంలో రద్దీ �
ఆమె ఓ కిరాణా వ్యాపారి కూతురు. బలమైన సంకల్పంతో తన కల నెరవేర్చుకుంది.నాన్నకిచ్చిన మాట నిజం చేసుకుంది. ఆ విజయాన్ని ఎవరైనా విందులూ వినోదాలతో వేడుక చేసుకుంటారు. కానీ ఆ తండ్రీకూతుళ్లు మాత్రం తమ సిబ్బందిని విమా�
ప్రాంతీయ రాష్ర్టాల్లో ప్రయాణించే విమానాల్లో స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని నియమించుకోవాలని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇండిగో ఎయిర్లైన్స్కు విజ్ఞప్తి చేశారు.
ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్ షెడ్యూల్ పెట్టుకుని..వివిధ ప్రాంతాలను చుట్టేస్తుంటుంది పూజాహెగ్డే.. బిజీ షెడ్యూల్లో సమయం ఆదా చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం విమాన ప్రయాణం (Flights Jouney). వారంలో సుమారు �
చెన్నై: విమానం రద్దైనా లేక ఆలస్యమైనా ‘ప్లాన్ బీ’ని ఎంచుకోవచ్చని తన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ సూచించింది. అయితే కరోనా వల్ల ఈ నెల 9న పూర్తి లాక్డౌన్ విధించిన తమిళనాడులో మాత్రమే ఇది వర్తిస్తుందని
న్యూఢిల్లీ, జూలై 27: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థయైన ఇండిగో గత త్రైమాసికంలో ఏకంగా రూ.3,174 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,844 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా పెరిగింది. అయ�