యూకే వేదికగా జరుగబోయే ‘హండ్రెడ్ లీగ్'లో భారత్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లకు మాత్రమే అవకాశం దక్కింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్లు తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్
Indians try to enter US | ముగ్గురు భారతీయులు కెనడా గూడ్స్ రైలు నుంచి దూకారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది వారిని గుర్తించారు. భారతీయులైన మహిళ, ఇద్�
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు.
PM Modi: 140 కోట్ల మంది దేశ ప్రజలే తన కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి పేద తన కుటుంబమే అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారే అన్నారు. మేరా భారత్, మేరా పరివార్ అని ప్రధాని �
భారతీయులకు విదేశాలపై మోజు పెరుగుతున్నది. చదువు కోసం, ఉపాధి కోసం, సమాజంలో గుర్తింపు కోసం అనేకమంది ఇతర దేశాల వైపు చూస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉండటాన్ని ఓ హోదాలాగా భావిస్తున్నారు. పై కారణాల వల్లనే ఏటా ల
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైనికులకు సహాయక సిబ్బందిగా పని చేస్తున్న కొందరు భారతీయులు విముక్తి పొందారు. భారత్ డిమాండ్ మేరకు వీరిని విడుదల చేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Russia - Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War)లో రష్యా తరఫున పలువురు భారతీయులు (Indians) పోరాడుతున్న విషయం తెలిసిందే. వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను తాజాగా
భారతీయుల కోసం దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. సర్వీస్ రిక్వెస్ట్ను స్వీకరించి, ఆమోదించిన తర్వాత రెండు నుంచి ఐదు పని దినాల్లో ఈ వీసాను జారీ చేస్తారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాలో చిక్కుకున్న 12 మంది భారతీయులను రక్షించి స్వస్థలాలకు తీసుకురావాలని ఎంఐ ఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్న�
ఏజెంట్ చేసిన మోసంతో పలువురు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ముగ్గురు భారతీయులను రష్యా సైన్యం తమ తరపున పోరాడేందుకు బలవంతంగా వినియోగించుకొంట�
దుబాయ్ విమానాశ్రయం (డీఎక్స్బీ) గుండా ప్రయాణించేవారిలో అత్యధికులు భారతీయులే. డీఎక్స్బీ సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 2023లో ఈ విమానాశ్రయం గుండా 1.19 కోట్ల మంది భారతీయులు ప్రయాణించారు.
ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లటానికి భారతీయులు ప్రస్తుతం ఆసక్తి కనబర్చటం లేదు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
US bound Indians rescued | అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా 11 మంది భారతీయులను నేపాల్లో బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఆ ముఠా బంధించిన భారతీయులను రక్షించారు.