Iran-Israel Conflict | ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలు స్వాధీనం చేసుకున్న ఓ వాణిజ్య నౌకలోని మొత్తం 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నారని అధికార వర్గాల కథనం.
Indians onboard ship | ఇరాన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కంపెనీ కార్గో షిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దీంతో వారి భద్రత, విడుదల కోసం భారత్ ప్రయత్నిస్తున్నది. ఇరాన్ పాలకులతోపాటు ఢిల్లీలోని ఆ దేశ రాయబ�
ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినవారి వలలో పడి మోసపోయిన 17 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి బయల్దేరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం తెలిపారు.
బ్రిటన్ కంపెనీలు తమ సంస్థల్లో విదేశీ నిపుణులను నియమించుకొనే విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఏడాదికి కనీసంగా 38,700 పౌండ్ల(దాదాపు రూ.40 లక్షలు) జీతం చెల్లించే ఉద్యోగాలకు మాత్రమే విదేశీయ�
Forbes Rich List | ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదలైంది. దేశంలో ఫోర్బ్స్ జాబితాలో 200 మంది భారతీయులకు చోటు దక్కింది. గతేడాది ఈ సంఖ్య 169 మంది భారతీయుల పేర్లున్న విషయం తెలిసిందే. నివేదిక ప్రకారం.. భారత బిలియనీర్ల మొ�
Baltimore | అమెరికా బాల్టిమోర్లో ఫ్రాన్సిస్ స్కాట్కీ వంతెనను వాణిజ్య నౌక ఢీకొట్టడంతో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఢీకొట్టిన కంటెయినర్ షిప్లోని సిబ్బంది అంతా భారతీయులేనని తేలింది. ఈ విషయాన్ని షిప్ మే
గృహ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో దేశంలోకి ఉపాధి కోసం భారీగా వస్తున్న విదేశీ వర్కర్ల విషయంలో కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించనున్నది. తొలిసారిగా తాత్కాలిక విదేశీ వర్కర్లను తగ్గించేందుకు నిర్ణయించింది. ఆం�
యూకే వేదికగా జరుగబోయే ‘హండ్రెడ్ లీగ్'లో భారత్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లకు మాత్రమే అవకాశం దక్కింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్లు తాజాగా విడుదల చేసిన డ్రాఫ్ట్
Indians try to enter US | ముగ్గురు భారతీయులు కెనడా గూడ్స్ రైలు నుంచి దూకారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది వారిని గుర్తించారు. భారతీయులైన మహిళ, ఇద్�
అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. నాణ్యమైన విద్య, ఎక్కువ జీతం కోసం భారతీయ విద్యార్థులు చలో అమెరికా అంటున్నారు.
PM Modi: 140 కోట్ల మంది దేశ ప్రజలే తన కుటుంబం అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి పేద తన కుటుంబమే అన్నారు. పిల్లలు, పెద్దలు, అనాథలు అందరూ తనవారే అన్నారు. మేరా భారత్, మేరా పరివార్ అని ప్రధాని �
భారతీయులకు విదేశాలపై మోజు పెరుగుతున్నది. చదువు కోసం, ఉపాధి కోసం, సమాజంలో గుర్తింపు కోసం అనేకమంది ఇతర దేశాల వైపు చూస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఉండటాన్ని ఓ హోదాలాగా భావిస్తున్నారు. పై కారణాల వల్లనే ఏటా ల
ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా సైనికులకు సహాయక సిబ్బందిగా పని చేస్తున్న కొందరు భారతీయులు విముక్తి పొందారు. భారత్ డిమాండ్ మేరకు వీరిని విడుదల చేశారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Russia - Ukraine War | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia - Ukraine War)లో రష్యా తరఫున పలువురు భారతీయులు (Indians) పోరాడుతున్న విషయం తెలిసిందే. వీరంతా ఇప్పుడు రష్యా నుంచి బయటపడేందుకు సాయం కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను తాజాగా