సరైన పత్రాలు లేని భారత కార్మికుల పట్ల కెనడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. వీసా గడువు ముగిసినా కెనడాలోనే ఉంటున్న భారత విద్యార్థులు, తాత్కాలిక కార్మికులను దేశ బహిష్కరణ చేస్తున్నారు లేదా వారికి దేశ �
Indian workers | రష్యాలో భారత కార్మిక శక్తికి డిమాండ్ పెరుగుతోంది. రష్యన్ కంపెనీలు ముఖ్యంగా యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని సంస్థలు భారతీయులను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని అక్కడి భారత రాయబారి �
సౌదీ ఆరేబియాలోని సెన్డన్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్లో వందలాది భారత కార్మికులు 8 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నారు. తమ కనీస అవసరాలనూ కంపెనీ తీర్చడం లేదని, స్వదేశానికి వెళ్లనీయడం లేదని వారు వాపోయార�
Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యుద్ధం వేళ 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్కు మోదీ ప్రభుత్వం పంపుతోందని విమర్శించారు.
వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడంతో ఆ దేశంపై ఆశలు పెట్టుకున్న భారతీయులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ టెక్ ఇండస్ట్రీ లే ఆఫ్ల ప్రభంజనంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
గాజా యుద్ధం నేపథ్యంలో నిపుణులైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్లోని భవన నిర్మాణ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్కు చెందిన 60 మందికి పైగా కార్మికులు ఆ దేశానికి చేరు�
యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఇజ్రాయెల్కు వేలాది మంది భారతీయ కార్మికులు ఉపాధి కోసం వలసపోతున్నారు. మన దేశంలో ఉపాధి అవకాశాలు లేక, ముఖ్యంగా ఉత్తరాది నుంచి ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా జనవరి 16న రోహ్తక్లో
భారతీయులు యుద్ధం కన్నా నిరుద్యోగ భూతానికి భయపడుతున్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్లో.. పట్టణాల్లో 6.6 శాతం నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 29 ఏళ్ల కన్నా తక్కువ
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు మూడు రోజులపాటు జరిగిన దేశవ్యాప్త ఆందోళనలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎంఎస్పీ, రుణమాఫీ, లేబర్ కోడ్ల రద్దు తదితర డిమాండ్లను క�