Asian Games 2023 : భారత మహిళల జట్టు(Indian Womens Team) ఆసియా గేమ్స్(Asian Games 2023) సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు మలేషియా(Malaysia)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో టీమిండియా సెమీస్కు చేరింది. మొదట డాషిం
Asian Games 2023 : ఆసియా గేమ్స్లో భారత పురుషుల(Indian Mens Team), మహిళల క్రికెట్ జట్ల(Indian Womens Team)కు క్వార్టర్ ఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఆసియాకు చెందిన టాప్ -4లోని జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్కు ఎంట్రీ లభించిం�
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగనున్న తొలి టీ20లో బంగ్లాదేశ్తో భారత మహిళల జట్టు తలపడనుంది. యువ ప్లేయర్లతో నిండి ఉన్న భారత జట్టు పొట్టి ఫార్మాట్లో సత్తాచాటాలని చూస్తున్నది.
Indian Women's Team | భారత మహిళల జట్టు హెడ్ కోచ్గా వెటరన్ క్రికెటర్ అమోల్ మజుందార్ నియామకం దాదాపు ఖరారైంది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ముంబయిలో సోమవారం షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది.
ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ క్వాలిఫయర్స్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. రౌండ్-1లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 7-0తో సింగపూర్పై ఘన విజయం సాధించింది.
Indian Womens Team:మహిళల టీ20 ఆసియాకప్ను ఇండియా కైవసం చేసుకున్నది. ఆసియాకప్ ఫైనల్లో ఇండియా 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఈజీ విజయాన్ని నమోదు చేసింది. 66 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 8.3 ఓ
ఆఖరి టీ20లో భారత్ ఓటమి దంబుల్లా: ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. సోమవారం శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్ల�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం దక్కింది. మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివాన్, రమిత, శ్రేయా అగర్వాల్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరిసింది.
భారతదేశంలో పురుషుల క్రికెట్కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్�
వర్సెస్టర్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్గా స్మృతి మంధాన తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడామె తన ఫీల్డింగ్తోనూ చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది
భారత మహిళల జట్టు డే/నైట్ టెస్టు ఆడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అమ్మాయిల జట్టు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్లోని