ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. టీ20 సిరీస్లో నిరాశపరిచిన రాధా యాదవ్ సారథ్యంలోని భారత ‘ఏ’ జట్టు.. వన్డేల్లో మాత్రం మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్ను కైవసం చేసుకు�
భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు దూసుకెళ్లింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు వన్డే సిరీస్లో రాణించిన మంధాన.. ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని 721 రేటింగ్�
ఏషియన్ బేస్బాల్ టోర్నీకి భారత మహిళల జట్టు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన సూపర్ రౌండ్ స్టేజ్లో భారత్ 6-5 తేడాతో థాయ్లాండ్పై గెలిచి పసిడి పోరుకు దూసుకెళ్లింది.
మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో వరుసగా రెండోసారి ప్రపంచ�
Indian Womens Team: భారత మహిళల క్రికెట్ జట్టు.. వన్డేల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఐర్లాండ్తో రాజ్కోట్లో జరిగిన మూడవ వన్డేలో 304 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
భారత మహిళల జట్టు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. టీ20 సిరీస్ విజయంతో ఊపుమీదున్న టీమ్ఇండియా వన్డేల్లోనూ అదే జోరు కనబరిచింది. ఆదివారం వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం స�
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో విండీస్పై ఘన విజయం సాధించింది.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్న భారత మహిళల జట్టులో యువ ఓపెనర్ షఫాలీ వర్మ చోటు కోల్పోయింది. ఈ ఏడాది వన్డేలలో పేలవ ఫామ్తో తంటాలు పడుతున్న షఫాలీపై సెలక్టర్లు వేటు వేశారు.
ఏషియన్ టీటీ చాంపియన్షిప్లో భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. టోర్నీ చరిత్రలో తొలిసారి కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో జపాన్ చేతిలో 1-3 తేడాతో ఓటమితో భారత్కు కాంస�
Womens Archery: మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్లో.. ఇండియా జట్టు క్వార్టర్స్లోకి ప్రవేశించింది. అంకితా, భజన్, దీపికాలు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. దీంతో పారిస్ ఒలింపిక్స్లో .. ఇండియా పాజిటివ్గా స్టార్ట్ ఇచ్చ�
BCCI : భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలోనే సొంత గడ్డపై మరో సిరీస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా(South Africa)తో మూడు ఫార్మాట్ల ఈ సిరీస్ కోసం శుక్రవారం బీసీసీఐ 16 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది.
ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇక పరిమిత ఓవర్ల సిరీస్పై దృష్టి పెట్టింది. కంగారూలపై తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్లో ఓ మ్యాచ్ నెగ్గిన టీమ్ఇండియా.. వన్డే, టీ20ల్లోనూ సత్తా�
Smriti Mandhana : స్టార్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారని తెలిసిందే. తమ ఫేవరెట్ ఆటగాళ్లను చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తుంటారు కొందరు ఫ్యాన్స్. తాజాగా 19వ ఆసియా గేమ్స్(Asian Games 2023)లో అలాంటి సంఘట
Asian Games 2023 : భారత మహిళల జట్టు(Indian Womens Team) ఆసియా గేమ్స్(Asian Games 2023) సెమీఫైనల్లో అడుగు పెట్టింది. ఈరోజు మలేషియా(Malaysia)తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాంతో టీమిండియా సెమీస్కు చేరింది. మొదట డాషిం