ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) వరల్డ్కప్ ఫైనల్- 2024లో భారత షూటర్ అఖిల్ శ్యోరనా కాంస్యం గెలిచాడు. ఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో అఖిల్.. బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫి�
భారత్ పతక మోతఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ పార్థ్ రాకేశ్ మనె రెండు స్వర్ణాలు నెగ్గాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో పసిడి నెగ్గిన పార్థ్.. ఇదే విభాగంలో
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో లిమా వేదికగా జరుగుతున్న జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు అదరగొట్టారు.
Sarabjot Sing | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్ (Manu Bhaker) తో కలిసి సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) కాంస్య పతకం (Bronz Medal) గెలిచాడు. దాంతో ఈ ఒలింపిక్స్లో భారత్ సాధిం�
Manu Bhaker parents | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో మరో పతకం దక్కించుకున్న భారత షూటర్ (Indian shooter) మను భాకర్ (Manu Bhaker) తల్లిదండ్రుల ఆనందోత్సాహాలకు అవధులు లేవు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన
పారిస్ ఒలింపిక్స్లో భారత పతకాల బోణీ కొట్టింది. జూలై 28 భారత క్రీడా చరిత్రలో మరుపురాని రోజు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల షూటింగ్లో పతక కరువు ఎట్టకేలకు తీరింది. చిక్కినట్లే చిక్కి ఇన్ని రోజులు అందని �
పొలిష్ గ్రాండ్ప్రి షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. సోమవారం జరిగిన వేర్వేరు విభాగాల్లో మన షూటర్లు ఆరు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పురుషుల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్లో అఖిల్ షె
భారత షూటర్ విజయ్వీర్ సిద్ధు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్లో రజత పతకం సాధించడం ద్వారా విజయ్వీర్ విశ్వక్రీడలకు అర్హత సాధించాడు.
Manu Bhaker | భారత షూటర్ మనూ భాకర్కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయమైంది. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన చేసి ఐదో స్థానంలో నిలువడం ద్వారా ఆమె ఈ అవకాశాన్ని దక్కించుకుంది.
Asian Games 2023 | ఆసియా గేమ్స్లో భారత్కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో నాలుగో పతకం దక్కింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరి ప్ర�
Asian Games 2023 | ఆసియా గేమ్స్లో భారత్కు పతకాల పంట పండుతోంది. ఇప్పుడు షూటర్ రమితా జిందాల్ (19) మరో పతకాన్ని భారత్ ఖాతాలో వేసింది. మహిళ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Prakashi Tomar | కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో కొనసాగుతున్నది. ఇవాళ యూపీలోని బాగ్పట్ జిల్లాకు రాహుల్ పాద యాత్ర