రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ను ప్రారంభించారు. వ్యూహాత్మక ప్రాంతమైన కర్ణాటకలోని కర్వార్ నావికా దళ స్థావరంలో దీనిని ఆవిష్కరించారు.
B-2 Stealth Bombers: హిందూ మహాసముద్రం, ఇండోపసిఫిక్ ప్రాంతాల్లో.. బీ2 బాంబర్లను మోహరించింది అమెరికా. అతిపెద్ద సంఖ్యలో బీ2 బాంబర్లను హిందూ మహాసముద్రంలో మోహరించేందుకు పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. డీగో గార�
ఫ్రాన్స్లోని హిందూ మహాసముద్రంలో ఉన్న మాయోట్ ద్వీప సమూహంపై విరుచుకుపడిన చైడో తుఫాన్ వందలాది మందిని బలిగొన్నట్లు ఫ్రెంచ్ అధికారులు ఆదివారం ప్రకటించారు. తుఫాన్ బీభత్సానికి అనేక పట్టణాలు ధ్వంసమయ్యా
Predator Drones | అగ్రరాజ్యం అమెరికాతో భారీ డీల్ కుదుర్చుకున్నది. 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇరుదేశాలు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ ఒప్పందం విషయంలో ఇరుదేశాల మధ్య చాలాకాల�
మన దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంతో పాటు దక్షిణాసియా ప్రాంతంలో వరదలు సాధార�
హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్ అంటారు. దీనివల్ల సముద్ర తలం 328 అడుగులకుపైగా కుంగిపోతుంది. భూమి అట్టడుగు నుంచి వచ్చే శిలాద్రవం (మాగ�
Hijack | హిందూ మహాసముద్రంలో (Indian Ocean) సముద్రపు దొంగలు (Pirates) మరోసారి రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో వస్తున్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు (Bangladeshi ship hijacked).
అధిక రెజల్యూషన్ గల ఫొటోలు తీసే ఇస్రో రెండో తరంలోని మొదటి ఉపగ్రహమైన కార్టోశాట్-2ను శుక్రవారం విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఉపగ్రహం 17 ఏండ్ల పాటు సేవలందించింది. ‘సాయత
Isro safely crashed Cartosat-2 | జీవిత కాలం ముగిసిన కార్టోశాట్-2 శాటిలైట్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సురక్షితంగా కూల్చివేసింది. (Isro safely crashed Cartosat-2) దానిని భూ వాతావరణంలోకి రప్పించి వాలంటైన్స్ డే రోజున హిందూ మహాసముద్రంల
అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.25వేల కోట్ల విలువైన ‘మెథాంఫిటమైన్' మాదకద్రవ్యాన్ని సీజ్ చేశామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోమవారం ప్రకటించింది. భారత నౌకాదళంతో చేపట్టి�