హిందూ మహా సముద్రంలో భూమి గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉండే ప్రదేశం విస్తారంగా ఉంది. దీనిని గ్రావిటీ హోల్ అంటారు. దీనివల్ల సముద్ర తలం 328 అడుగులకుపైగా కుంగిపోతుంది. భూమి అట్టడుగు నుంచి వచ్చే శిలాద్రవం (మాగ�
Hijack | హిందూ మహాసముద్రంలో (Indian Ocean) సముద్రపు దొంగలు (Pirates) మరోసారి రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ జెండాతో వస్తున్న ఓ కార్గో నౌకను హైజాక్ చేశారు (Bangladeshi ship hijacked).
అధిక రెజల్యూషన్ గల ఫొటోలు తీసే ఇస్రో రెండో తరంలోని మొదటి ఉపగ్రహమైన కార్టోశాట్-2ను శుక్రవారం విజయవంతంగా భూ వాతావరణంలోకి తీసుకొచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఉపగ్రహం 17 ఏండ్ల పాటు సేవలందించింది. ‘సాయత
Isro safely crashed Cartosat-2 | జీవిత కాలం ముగిసిన కార్టోశాట్-2 శాటిలైట్ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సురక్షితంగా కూల్చివేసింది. (Isro safely crashed Cartosat-2) దానిని భూ వాతావరణంలోకి రప్పించి వాలంటైన్స్ డే రోజున హిందూ మహాసముద్రంల
అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.25వేల కోట్ల విలువైన ‘మెథాంఫిటమైన్' మాదకద్రవ్యాన్ని సీజ్ చేశామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోమవారం ప్రకటించింది. భారత నౌకాదళంతో చేపట్టి�
Drugs Seized: శనివారం సీజ్చేసిన డ్రగ్స్ విలువ 25వేల కోట్లు ఉంటుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆ డ్రగ్స్ విలువ అంచన వేయడానికి 23 గంటల సమయం పట్టిందన్నారు. ఈ కేసులో ఓ పాక్ వ్యక్తిని
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్ 5’ హిందూ మహాసముద్రం పరిధిలోకి ప్రవేశించింది. బంగాళాఖాతంలో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు భారత్ ప్రణాళికను ప్రకటించాక ఈ నౌక కనిపించడం కలకలం రేపింది
Fishermen | తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారికి చెందిన బోట్లను సీజ్ చేశారు. తమిళనాడులోని నాగపట్టిణం
Indian Ocean | ఈ ఏడాది తొలి నాళ్లలో దాదాపు 200 చేపల వేట పడవలు చైనా నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చినట్లు భారత నావికాదళం తెలిపింది. ఈ నౌకలు చట్టవిరుద్ధంగా, ఎలాంటి సమాచారం లేకుండా ప్రవేశించాయని వెల్లడించింది. భారత ఎక�