బంగ్లాదేశ్ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్కతా, నవ సేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్లోకి అనుమతిస్తామని తెలిపింది.
పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తమ దేశానికి రావడానికి నిరాకరిస్తున్న భారత క్రికెట్ జట్టు అందుకు గల కారణాలను రాతపూర్వకంగా ఐసీసీకి అందజేయాలని పాకిస్థాన్ క్రికెట
ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ కంపెనీ ఎన్హెచ్పీసీలో 3.5 శాతం వాటాను (35 కోట్ల షేర్లు) కేంద్రం అమ్మకానికి పెట్టింది. షేరుకు రూ.66 ధర ఫ్లోర్ప్రైస్గా నిర్ణయించిన ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) గురువారం ప్రారంభమైంద�
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను హత్య చేసేందుకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర పన్నాడని, హత్య చేసేందుకు ఈ ఏడాది మేలో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారితో లక్ష డాలర్లు ఒప్పందం కూడా కుద�
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేది లేదని, ఉచిత విద్యుత్తునందిస్తూ, రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడుతూ, డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను అడ్డుకుంటూ.. తెలంగాణ ప్రభుత్వం గొప్ప త్యాగం చేసింది. కేంద్రం �
శ్రీలంక తదుపరి ప్రధానిగా రణీల్ విక్రమ సింఘే గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత్కు, భారత ప్రధానికి విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం ఇబ్బందుల్లో వున్న సమయంల�
కర్నాటక వేదికగా ప్రారంభమైన హిజబ్ వివాదం ఇంకా రగులుతూనే వుంది. ఇదే విషయంపై ముస్లిం దేశాల ఐక్య సంఘటన తాజాగా స్పందించింది. ఇదే విషయంపై మంగళవారం ఓ ట్వీట్ కూడా చేసింది. ‘భారత్లో ఉన్న ముస్లింల�
కొన్ని రోజులుగా ప్రపంచం ప్రపంచమే రష్యా- ఉక్రెయిన్ దిక్కు చూస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. ఈ నెల 16 న రష్యా తన దళాలతో ఉక్రెయిన్పై విరుచుకుపడే ఛాన్స్ ఉందంటూ వార్తలు కూడా వ�
తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా స్పందించింది. చైనా దురాక్రమణ చేసిన స్థలంలోనే ఈ వంతెన నిర్మిస్తోందని భారత ప్రభుత్వం ప