Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియను ఈనెల 16వ తేదీన యెమెన్లో ఉరి తీయనున్నారు. ఆ మరణశిక్ష అమలును అడ్డుకోవాలని నర్సు కుటుంబం కేంద్రాన్ని కోరింది. కానీ ఆ కేసులో యెమెన్ సర్కారు వెనక్కి తగ్గం లేదని క�
https://constitution75.com: ఎప్పుడైనా రాజ్యాంగ పీఠికను చదివారా? ఆ ప్రియాంబుల్లో ఏం ఉందో తెలుసా? ఒకసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు వచ్చిన భాషలో పీఠకను చదవండి. వీడియోను కూడా అప్లోడ్ చేయండి. రాజ్యాంగం 75వ వార్షి
National Space Day: భారత ప్రభుత్వం ఇవాళ తొలి నేషనల్ స్పేస్ డేను సెలబ్రేట్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు గ్రీటింగ్స్ తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాల
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రముఖ శారద ఆలయం పరిసరాలను పాకిస్థాన్ సైన్యం ఆక్రమించిందని సేవ్ శారద కమిటీ (ఎస్ఎస్సీ) వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత చెప్పారు. ఆ స్థలంలో కాఫీ హోంని కూడా ఏర్పాటు చేసిం�
Ban on China Apps | చైనాకు కేంద్ర సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సంబంధించిన 232 మొబైల్ యాప్లపై నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్ యాప్లు, 94 లోన్ యాప్లు ఉన్నాయి.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇంకా కరోనా విపత్తు సమసిపోలేదని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే చాలా దేశాలు బూస్టర్ డోసులు వేసుకోవాలని ప్రజలకు సూచనలు చేస్తున్నా�
భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో.. భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. �
భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కోర్టుకెక్కింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్�
జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో 16 యూట్యూబ్ చానళ్లను కేంద్ర సర్కారు బ్లాక్ చేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్ర�
Govt Turn down Tax break on Tesla | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈవో ఎలన్మస్క్ డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పటికే విడి భాగాలను తీసుకొచ్చి దేశీయంగా అసెంబ్లింగ్ చేసిన కార్లపై తక్కువ సుంకాలు ఉన్నా�
Omicron | ఒమిక్రాన్ కరోనా వేరియంట్తో ఇబ్బందులు పడుతున్న ఆఫ్రికా దేశాలకు తాము అండగా ఉంటామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఒమిక్రాన్తో పోరులో ఆ దేశాలకు అవసరమైన వ్యాక్సిన్లు,