CAFA Nations Cup : సెంట్రల్ ఆసియా ఫుట్బాల్ అసోసియేషన్ (CAFA) నేషన్స్ కప్ ప్రాబబుల్స్లో సునీల్ ఛెత్రీ (Sunil Chhetri) పేరు లేకపోవడానికి కారణం ఉందంటున్నాడు కోచ్.
CAFA Nations Cup : భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) కి బిగ్ షాక్. జట్టుకోసం వీడ్కోలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఛెత్రీకి సెంట్రల్ ఆసియా ఫుట్బాల్ అసోసియేషన్ (CAFA) నేషన్స్ కప్ ప్రాబబుల్స్ కోసం ఎంపిక చేసి�
ఏఎఫ్సీ ఏషియన్ కప్ క్వాలిఫయర్స్లో హాంకాంగ్ చేతిలో భారత ఓటమి తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తమ(127) కంటే తక్కువ ర్యాంక్లో ఉన్న హాంకాంగ్(153) చేతిలో టీమ్ఇండియా ఓడిపోవడాన్ని అటు అభిమానులతో పాటు మాజీల�
భారత ఫుట్బాల్ ప్రేమికులకు శుభవార్త. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్, అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీ ఈ ఏడాది భారత్కు రానున్నాడు. కేరళలో రెండు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడేందుకు గాను మెస్సీ..
భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ రీఎంట్రీ అదిరిపోయింది. రిటైర్మెంట్ నుంచి బయటికి వచ్చిన ఛెత్రీ బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటాడు. బుధవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్లో భారత్ 3-0తో మాల్దీ
ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నీగా గుర్తింపుపొందిన డ్యూరాండ్ కప్ ఈనెల 27 నుంచి మొదలవనుంది. 133వ ఎడిషన్గా జరుగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీని జులై 27 నుంచి ఆగస్టు 31 దాకా నిర్వహించనున్నట్టు నిర�
భారత ఫుట్బాల్ హెడ్కోచ్ ఇగార్ స్టిమాక్పై వేటు పడింది. ఐదేండ్లుగా ‘బ్లూ టైగర్స్'కు హెడ్కోచ్గా ఉన్న స్టిమాక్ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్టు ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ఓ �
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత ఫుట్బాల్ జట్టు 15 ర్యాంక్లు చేజార్చుకుని 117వ స్థానం లో నిలిచింది.
Asia Games | ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-2(25-27, 29-27, 25-22, 20-25, 17-15)తో దక్షిణకొరియాను మట్టికరిపించింది.
Asian Games | ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు భారత ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు. ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశ�
ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలుచుకున్న భారత ఫుట్బాల్ జట్టు వితరణ ప్రదర్శించింది. విజేతలకు ఒడిషా ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరానానుంచి రూ.20 లక్షలు బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు విరాళంగా అందజేయ�
న్యూఢిల్లీ : సంక్షోభంలో చిక్కుకున్న భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి మేటి ఆటగాడు బైచుంగ్ భూటియా బరిలో దిగాడు. భూటియా రానున్న ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి చివరిరోజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశ�