బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ఖాన్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ‘పఠాన్' చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ఖాన్ నటించిన ‘పఠాన్
కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్ను కోల్పోయిందని చెప్పారు.