Mithun Chakraborty | సినీ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dadasaheb Phalke Award) ఎంతో ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డును ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి వరించింది.
‘పాతాళ భైరవి’ సినిమాలో నేపాల మాంత్రికుడైన ఎస్వీయార్ అంటాడు.. ‘జనం మెచ్చింది మనం శాయవలెనా.. మనం చేసింది జనం చూడవలెనా..’ అని. ‘జనం మెచ్చిందే మనం చేయాలి దేవరా..’ అంటాడు సదాజపుడిగా ఉన్న పద్మనాభం.
‘ఇంట గెలిచి రచ్చ గెలవాల’న్న సామెత భారతీయ సినిమాకు అతికినట్టు సరిపోతున్నది. ఇటీవల ఇక్కడ విడుదలైన సినిమాలు విదేశాల్లోనూ ఓ రేంజ్లో వసూళ్లు రాబడుతున్నాయి.
Waheeda Rehman | బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ (Waheeda Rehman)కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ (Dadasaheb Phalke Lifetime Achievement) అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమ�
Jaane Jaan | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ చేస్తున్న తాజా చిత్రం జానే జాన్ (Jaane Jaan). కరీనా కపూర్కు ఫస్ట్ ఓటీటీ డెబ్యూగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసిన మేక�
‘సినిమాలను ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజించి చూడటం మంచి పద్ధతి కాదు. ప్రతి చిత్రాన్ని భారతీయ సినిమాగానే చూస్తాను’ అని చెప్పింది సీనియర్ కథానాయిక ఐశ్వర్యరాయ్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సమకాలీ�
బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ఖాన్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ‘పఠాన్' చిత్రంతో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోగా నిలిచారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ఖాన్ నటించిన ‘పఠాన్
కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్ను కోల్పోయిందని చెప్పారు.