IND vs SL: శ్రీలంకతో ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లీ, గిల్, శ్రేయస్ రాణించడంతో లంక ముందు భారీ స్కోరు నిలిపింది.
Virat Kohil: వన్డే ప్రపంచకప్లో భీకరమైన ఫామ్లో ఉన్న రన్ మిషీన్.. శ్రీలంకతో మ్యాచ్లో శతకానికి 12 పరుగుల దూరంలో నిష్క్రమించడంతో సచిన్ టెండూల్కర్ రికార్డును.. అతడి ముందే సమం చేసే గొప్ప ఛాన్స్ను కోల్పోయ�
IND vs SL: అప్రతీహాత విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న భారత క్రికెట్ జట్టు ముంబైలోని వాంఖెడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ నూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది.
భారత్, శ్రీలంక కీలక పోరుకు సిద్ధమయ్యాయి. నువ్వానేనా అన్నట్లు సాగుతున్న సిరీస్లో విజేత ఎవరో నేడు తేలనుంది. యువకులతో కళకళలాడుతున్న ఇరుజట్లు గెలుపు కోసం కడదాకా పోరాడుతున్నాయి.
బౌలర్లు సత్తాచాటడంతో శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్ స్కోరర్.
నేడు మహిళల మూడో టీ20 దంబుల్లా: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన భారత మహిళల జట్టు.. సోమవారం నామమాత్రమైన మూడో టీ20లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వ�
టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త! భారత్, శ్రీలంక మధ్య శుక్రవారం నుంచి మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ విరాట్�
దుబాయ్: అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. ఎనిమిదోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ ఫైనల్ చేరిన యువ భారత్.. శుక్రవారం భారీ వ�
మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ (సాఫ్) చాంపియన్షిప్లో భారత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బంగ్లాదేశ్తో ఆడిన తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత్.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ను 0-0తో ‘డ్రా�
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �
కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇండియన్ టీమ్ ప్లేయర్ కృనాల్ పాండ్యా కొవిడ్ బారిన పడిన విషయం తెలుసు కదా. ఇప్పుడతనితో సన్నిహితంగా ఉన్న 8 మంది ఇండియన్ ప్లేయర్స్ శ్రీలంక సిరీస్ మొత్తానికీ దూరమయ్యారు. వీ�
కొలంబో: శ్రీలంక టూర్లో ఉన్న ఇండియన్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లూ �