టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త! భారత్, శ్రీలంక మధ్య శుక్రవారం నుంచి మొహాలీ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ విరాట్�
దుబాయ్: అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. ఎనిమిదోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ ఫైనల్ చేరిన యువ భారత్.. శుక్రవారం భారీ వ�
మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ (సాఫ్) చాంపియన్షిప్లో భారత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బంగ్లాదేశ్తో ఆడిన తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత్.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ను 0-0తో ‘డ్రా�
క్రికెట్లో ఇండియా( Team India )తో సిరీస్ కోసం ప్రపంచంలోని ఏ బోర్డయినా ఆతృతగా ఎదురు చూస్తుంది. మన టీమ్తో ఆడితే వారిపై కాసుల వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో ఒక్క సిరీస్ �
కొలంబో: శ్రీలంకలో ఉన్న ఇండియన్ టీమ్ ప్లేయర్ కృనాల్ పాండ్యా కొవిడ్ బారిన పడిన విషయం తెలుసు కదా. ఇప్పుడతనితో సన్నిహితంగా ఉన్న 8 మంది ఇండియన్ ప్లేయర్స్ శ్రీలంక సిరీస్ మొత్తానికీ దూరమయ్యారు. వీ�
కొలంబో: శ్రీలంక టూర్లో ఉన్న ఇండియన్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఈ వైరస్ బారిన పడ్డాడు. దీంతో మంగళవారం జరగాల్సిన రెండో టీ20ని వాయిదా వేశారు. ప్రస్తుతం రెండు జట్లూ �
IND vs Srilanka : శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో శ్రీలంక ముందు టీమిండియా ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున
నేడు భారత్, శ్రీలంక తొలి టీ20 కొలంబో: యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో శ్రీలంకపై వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 జరు�
కొలంబో: ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయర్స్కు ఒకే వన్డేలో తొలిసారి అవకాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఆరు మార్పులతో బరిలోకి దిగిన ధావన్ సేన.. అందులో ఐదుగ
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో ఏకంగా ఐదుగురు ప్లేయర్స్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన భారత్.. మ
దుబాయ్: అసాధారణ పోరాటంతో శ్రీలంకపై రెండో వన్డే గెలిచిన టీమిండియా.. కొన్ని రికార్డులను తన పేరిట రాసుకుంది. ఈ విజయంతో సిరీస్ను కూడా టీమిండియా గెలుచుకుంది. ఇది ఆ టీమ్పై ఇండియాకు వరుసగా పదో విజయ�
రెండో వన్డేలో భారత్ గెలుపు.. దీపక్, సూర్య మెరుపులు కొలంబో: తొలి మ్యాచ్కు పూర్తి భిన్నంగా సాగిన రెండో వన్డేలో.. యువ భారత్ అదరగొట్టింది. టాపార్డర్ విఫలమైన చోట.. తీవ్ర ఒత్తిడిలో అద్భుత పోరాటం కనబర్చింది. ఫ�