Pahalgam Attack | సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పం�
భారత్-పాకిస్థాన్ మధ్య 1960లో కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందంలో మార్పులు జరగాలని భారత్ కోరింది. ఏకపక్ష ఒప్పందం కొనసాగుతున్నదని, నేటి పరిస్థితులకు తగినట్లుగా ఈ ఒప్పందంలోని నిబంధనలను మదింపు చేయాలని చెప్పి�
Jaishankar | దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు.
Champions Trophy 2025 | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు కొనసాగనున్నది. ఫైనల్ 9న జరుగనుండగా.. ఏదైనా కారణంతో రద్దయితే మార్చి 10న రిజర్వ్ డే నిర్ణయించారు. ఈ టోర్
India-Pakistan | ప్రపంచ కప్-2023 టోర్నీ సందర్భంగా ఈ నెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం బీసీసీఐ 14 వేల టికెట్లు విక్రయించనున్నది.
IND vs PAK | భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్లో సిక్స్ కొట్టడం ద్వారా ఆ రికార్డు రోహిత్ �
Asia cup | భారత్-పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ‘ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC)’ శుభవార్త చెప్పింది. ఆసియా కప్-2023లో భాగంగా ఈ నెల 10న భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు వర్షంవల్ల అంతరాయం కలిగితే.. ఆ మ్య
Shehbaz Sharif | అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ (India)తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రకటించారు.
World Cup | వన్డే ప్రపంచ కప్కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోతున్నది. అక్టోబర్లో మెగా టోర్నీ
ప్రారంభంకానున్నది. టోర్నీకి సంబంధించిన షెడ్యూల్పై బీసీసీఐ కసరత్తు చేస్తుండగా.. త్వరలోనే ప్రకటించనున్నది. ప్రస్తుత
పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్పూర్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు. దాని వద్ద భారీస�
భారతదేశం నుంచి కొత్త దేశం పాకిస్తాన్ విభజనను 1947 లో సరిగ్గా ఇదే రోజున ప్రకటించారు. భారత్ నుంచి విడివడి నేటికి సరిగ్గా 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ విభజన ప్రక్రియను వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ప్�