S Jaishankar | భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) త�
Trumup | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గప్పాలు కొట్టుకున్నారు. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించానని చెప్పుకున్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
‘మైసూరు పాక్' పేరును మార్చడంపై దాని సృష్టికర్త ముని మనుమడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్ను గుర్తు చేసే పేర్లను భారతీయులు ఇష్టపడటం లేదు. ఓ మిఠాయి దుకాణం యజమాని మైసూర్ పాక్న�
S Jaishankar | భారత్-పాకిస్థాన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు.
Donald Trump | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వ్యాఖ్యానించారు.
Telangana people | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) కు చెందిన ప్రజలు కూడా �
ISRO | భారత పౌరుల భద్రత కోసం, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం 10 ఉపగ్రహాలు (10 satellites) నిరంతరం పనిచేస్తున్నాయని (continuously monitoring for security) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ (V Narayanan) తెలిపారు.
Airports Reopen | భారత్-పాక్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేసిన (airports shut) విషయం తెలిసిందే. తాత్కాలికంగా మూసివేసిన ఎయిర్పోర్ట్స్ను అధికారులు తిరిగి �
Vikram Misri | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ (ceasefire) ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మిస్రీపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి.
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాలతో పాటు ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహనతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించి�