Donald Trump: ఇండియా, పాక్ ఒకవేళ యుద్ధాన్ని ఆపకపోతే, 200 శాతం వాణిజ్య పన్ను విధించనున్నట్లు ఆ రెండు దేశాలను బెదిరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ ఫైట్లో 11 జెట్స్ కూలినట్లు చెప్పారు. తాజాగా జరిగిన బోర్డ్
సుంకాల హెచ్చరికలతో తాను ఇంతవరకు ఆరు యుద్ధాలను ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం పునరుద్ఘాటించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న భారత్-పాకిస్థాన్ల మధ్య యుద్ధాన్ని కూడా ఇదే కారణంతో నిలువరించినట్�
S Jaishankar | భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం చేశామంటూ అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) త�
Trumup | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన గప్పాలు కొట్టుకున్నారు. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించానని చెప్పుకున్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
‘మైసూరు పాక్' పేరును మార్చడంపై దాని సృష్టికర్త ముని మనుమడు అభ్యంతరం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్ను గుర్తు చేసే పేర్లను భారతీయులు ఇష్టపడటం లేదు. ఓ మిఠాయి దుకాణం యజమాని మైసూర్ పాక్న�
S Jaishankar | భారత్-పాకిస్థాన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) తాజాగా స్పందించారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు.
Donald Trump | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు (USA President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వ్యాఖ్యానించారు.
Telangana people | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) కు చెందిన ప్రజలు కూడా �