పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఆ అక్కాచెళ్లెళ్లు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తు న్నారు. ఏడేళ్ల వయసులోనే సాగ్నిక ఏడు రికార్డులు సాధించి అబ్బురపరిచింది. ఆవర్తన పట్టికలో ని 118 మూలకాలను 30 సెకండ్లలో చెప్పి తెల�
ప్రియా అహూజా.. 4 నిమిషాల 26 సెకన్లపాటు యోగాసనాల్లోనే అతి కష్టమైన ‘అష్టవక్రాసనం’ వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. హరిద్వార్కు చెందిన ప్రియ కాలేజీ రోజుల్లో physiotherapistమీద అభిమానం పెంచుకుం�
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): అత్యధిక ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (పీఈఆర్పీ) చికిత్సలు చేసినందుకుగాను డాక్టర్ సుధీర్ దారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఆయనకు �
ఈ వయసులోనే గిటార్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అతడే డేనియల్ గెయిలెస్. హైదరాబాద్కు చెందిన డేనియల్ రాక్, పాప్ కేటగిరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో
శంషాబాద్ రూరల్: శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాతతండాకు చెందిన ముడావత్ దశరథ్- రుక్కలి రెండో కుమారుడు ముడావత్ మున్న ఒంటిచేత్తో నిమిషానికి 300 సార్లు చప్పట్లు కొట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోట�
క్లే ఆర్ట్.. మట్టితో బొమ్మలకు ప్రాణం పోసే వినూత్న సృజన. పర్యావరణ హితమైన ఈ కళలో పట్టున్న అతికొద్దిమందిలో హైదరాబాద్కు చెందిన సంగిశెట్టి సంగీత ఒకరు. క్లే ఆర్ట్ చిత్రకారిణిగా సంగీత ప్రతిభకు మెచ్చి ‘ఇండియ�
2,425 మందితో రక్తదానంఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుబంజారాహిల్స్, జూలై 25: మంత్రి కే తా రకరామారావు జన్మదినం సందర్భంగా శనివారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూ సుఫ్గూడలోని కోట్�
హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిభిరం రికార్డ
ముంబై: మహారాష్ట్రలోని పూణేకు చెందిన 50 ఏండ్ల వ్యక్తి రికార్డుస్థాయిలో 14 సార్లు ప్లాస్మాను దానం చేశారు. కరోనా రోగులకు తన వంతు సహాయం చేస్తున్న ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న
అక్షరాలు నేర్చుకునే వయసు కూడా లేదు.. అయినా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందో చిన్నారి. బుడిబుడి అడుగులు వేసే వయసులో అద్భుత జ్ఞాపకశక్తితో ఔరా అనిపిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా,