దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధుల ఉపసంహరణ కొనసాగుతుండటం, రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోవడం మదుపరుల్లో సెంటిమెంట్ను దెబ్బతీసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. బ్లూచిప్ సంస్థల షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు కుదేలుకావడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో సూచీలు తిరోగమనబాట పట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు, రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కలిసొచ్చాయి. ఈ క్రమంలో�
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకుపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలను నష్టాలవైపు నడిపించా
మార్కెట్ ట్రెండ్ను గమనిస్తే.. ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలే ఉన్నట్టు కనిపిస్తున్నది. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం సూచీలు ఆకర్షణీయ లాభ
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బాంబు పేల్చడంతో సూచీలు కుదేలయ్యాయి. బ్రాండెడ్ ఔషధ ఎగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించడంత�
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా ఐదోరోజూ సూచీలు భారీగా నష్టపోయాయి. అమెరికా హెచ్1-బీ వీసా ఫీజు పెంచడంతో నెలకొన్న ఆందోళనతో విదేశీ మదుపరులు భారీగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టపోయాయి. దేశీయ ఎగుమతులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో మదుపరులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ కీలక మైలురాయి 80 వే�
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాల విధింపు అమలులోకి రావడంతో సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండోరోజు గురువారం ఇంట్రాడేలో 800 పాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఐటీ, వాహన రంగ షేర్లలో ర్యాలీకి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల స్పందన మరింత ముందుకు నడిపించాయి. వచ్చే సమీక్షలోనే వడ్డీరేట్లను తగ్గించే
దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 213.45 పాయింట్లు అందుకొని 81,857.84 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగబ
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరు స లాభాలకు బ్రేక్పడినట్టు అయింది. ఇంట్రాడేలో 80 వేల పాయింట్ల దిగువకు పోయిన సెన్సెక్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అమెరికా మార్కెట్లు భారీగా పుంజుకోవడం సూచీలకు కలిసొచ్చింది. చమురు, వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లక�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై దిగుమతి సుంకాలను 50 శాతానికి పెంచడం, అందులో 25 శాతం అమల్లోకి రావడం.. మదు పరులను తీవ్రంగా కలవ�