తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�
భారత్లో తెలంగాణ కలిసిన ఘట్టానికి ఘన వేడుక తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే కార్యక్రమాలు 16,17,18 తేదీల్లో రాష్ట్రమంతటా నిర్వహణ నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ):
ఎందరో మహనీయుల కృషి, త్యాగ ఫలితాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ పట్టణ కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో ఏర్పాటు
Talasani Srinivas yadav | వేలాదిమంది వీరుల త్యాగాల ఫలితంగా స్వేచ్ఛాయుత భారతావని ఆవిర్భవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నేటి తరానికి చెందిన అనేక మందికి దేశ స్వాతంత్య్రం
Minister Niranjan Reddy | స్వాతంత్య్రం అంటే ఒక్క రోజు చేసుకునే వేడుక కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని వారు, బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారు
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ చారిత్రక ఘట్టం హైదరాబాద్ ప్రజల్లోనూ ఆనందాన్ని కలిగించింది. కొందరు పంద్రాగస్టు వేడుకలను జరుపుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు.
కరీంనగర్ : దేశభక్తి పెంపొందే విధంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్వాతంత్ర వజ్రోత్సవాల నిర్వహణ పై కలెక్టరేట్లో వజ
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�
-దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1) జవహర్లాల్ నెహ్రూ – ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, సాంతికేక పరిశీలన, కామన్వెల్త్ దేశాలతో సంబంధాలు 2) వల�
మాస్కో: ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడిన వేళ ఆ దేశంలోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్�