తమకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిందేనని వీవోఏలు డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసనలను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జి ల్లా వ్యాప్తంగా ఆదివారం కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహి�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఆర్టిసన్, అన్మ్యాన్డ్, వాచ్మెన్, పీస్రేట్, ఎస్పీఎం, బిల్లింగ్ కార్మికులు బుధవా రం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. తెలంగాణ వి ద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస
విద్యుత్తు సంస్థల్లో పనిచేసే కార్మికలో కం కదంతొక్కింది. రెగ్యులరైజ్ సహా ఆరు ప్ర ధాన డిమాండ్లు సాధించుకునేందుకు కార్మికు లు బుధవారం నిరవధిక సమ్మెకు దిగి జంగ్ సైరన్ మోగించారు. మొదటిరోజు రాష్ట్రవ్యాప్
జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేశారు. పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు పత్తి కొనుగోళ్ల బంద్కు సోమవారం నుంచి పిలుపునిచ్చారు. ఇప్పటికే పత్తిని ఏరి
Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 13 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించాయి.
Indefinite Strike | ఏడు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డైలీ వేజ్ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది.
కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను క్రమబద్దీకరించాలనే డిమాండ్తో 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పాలకులు మెట్టు దిగకపోవడంతో కాంట్రాక్ట
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్�
Citu Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్3: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 19 తర్వాత నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జిల్లా వర్క�
వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిప
చెత్త బండి అమ్మా.. మీ బజార్కు వచ్చిందమ్మా... ఇలాంటి పిలుపు అక్కడ వినబడడం లేదు.. కొత్తగూడెం (Kothagudem) జిల్లా కేంద్రంలో ఆరు గ్రామ పంచాయతీలకు చెందిన కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.