Fee reimbursement | రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 13 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించాయి.
Indefinite Strike | ఏడు నెలల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డైలీ వేజ్ వర్కర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది.
కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను క్రమబద్దీకరించాలనే డిమాండ్తో 11 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ పాలకులు మెట్టు దిగకపోవడంతో కాంట్రాక్ట
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్�
Citu Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్3: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 19 తర్వాత నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జిల్లా వర్క�
వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిప
చెత్త బండి అమ్మా.. మీ బజార్కు వచ్చిందమ్మా... ఇలాంటి పిలుపు అక్కడ వినబడడం లేదు.. కొత్తగూడెం (Kothagudem) జిల్లా కేంద్రంలో ఆరు గ్రామ పంచాయతీలకు చెందిన కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.
బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ విద్యార�
విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాంగ
Bhuvanagiri | హక్కుల సాధన కోనం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) ఆందోళనబాట పట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం, పెండింగ్లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పారిశుద్ధ్య కార్మికులు న�
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె (Junior Doctors Strike) కొనసాగుతున్నది. సోమవారం వైద్యారోగ్య శాఖమంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతోపాటు డీఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్న�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె (Junior Doctors Strike) చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయా