రాష్ట్ర బడ్జెట్లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ప్రభుత్వం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తుందని ఉద్యోగ�
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమిత�