బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ విద్యార�
విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మా ట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గాంగ
Bhuvanagiri | హక్కుల సాధన కోనం పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers) ఆందోళనబాట పట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం రూ.15,600 వేతనం, పెండింగ్లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ సోమవారం పారిశుద్ధ్య కార్మికులు న�
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె (Junior Doctors Strike) కొనసాగుతున్నది. సోమవారం వైద్యారోగ్య శాఖమంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతోపాటు డీఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్న�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె (Junior Doctors Strike) చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయా
రాష్ట్ర బడ్జెట్లో తమ జీతాల పెంపునకు నిధులు కేటాయించకపోవడంతో మార్చి 1 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ప్రభుత్వం ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తుందని ఉద్యోగ�
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమిత�