Johnny Bairstow | వరుసగా విఫలమవుతున్నా.. ఇంగ్లండ్ బెంచ్లో ఆటగాళ్లు అవకాశాల కోసం చూస్తున్నా బెయిర్ స్టో మాత్రం ఒక్క మ్యాచ్ కూడా తప్పకుండా ఆడుతున్నాడు. దూకుడుగా ఆడతాడనే పేరుండటంతో బజ్బాల్ ఆటకు అచ్చుగుద్దినట్�
Yashasvi Jaiswal New Flat | పానీపూరి బండిని నడిపి కుటుంబాన్ని పోషించడమే గాక తాను క్రికెటర్ అవడానికి ఎన్నో కష్టాలుపడ్డ తన తల్లిదండ్రుల కోసం జైస్వాల్.. ఇటీవలే థానేలో 1500 స్క్వేర్ఫీట్లలో ఉన్న ఐదు బెడ్ రూమ్ల లగ్జరీ ఫ్లా
ICC Rankings | ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు ద్విశతకాలు సాధించిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్న�
Yashasvi Jaiswal | టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేస్తే ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్న ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్కు ఆ జట్టు మాజీ సారథి నాసిర్ హుస్సేన్ స్ట్రాంగ్ కౌంటర�
IND vs ENG | ఈనెల 23 నుంచి భారత్–ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే నాలుగో టెస్టులో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశముంది.
Rohit Sharma | రాజ్కోట్ టెస్టులో భారీ విజయంతో రోహిత్ శర్మ దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోనితో పాటు అగ్రెసివ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్కు సారథ్యం వహిస్తూ అత్య
Yashasvi Jaiswal | గతేడాది భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్.. తొలి టెస్టులోనే భారీ శతకం బాదాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాలో అంతగా రాణించకపోయినా స్వదేశంలో ఇంగ్లండ్పై మాత్రం భీకరమైన ఫామ్లో
Rohit Sharma | భారత్తో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు గెలిస్తే తమ ఘనతగా ఓడిపోతే పిచ్ల మీద పడి ఏడ్చే విదేశీ మీడియాతో పాటు అక్కడి క్రికెట్ విశ్లేషకులు చేసే విమర్శలకు తాజాగా భారత జట్టు సారథి రోహిత్ శర్మ స్ట్రాంగ్ క�
IND vs ENG | బజ్బాల్కు ఎక్కువ పేరొచ్చింది బ్యాటింగ్ విభాగంలోనే.. జో రూట్ వంటి ప్యూర్ టెస్టు క్రికెటర్తో కూడా టీ20 రేంజ్లో పరుగులు రాబట్టిందంటే అది బజ్బాల్ చొరవే. తాజాగా భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ ఇద�
Anand Mahindra | ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదుటెస్టుల సిరీస్లో భారత్ తలపడుతున్నది. ముంబయి ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మూడోటెస్ట్ మ్యాచ్లో తొలిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే 62 పరుగులు
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కీలకమైన మూడో పోరు రాజ్కోట్లో గురువారం మొదలైంది. తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని బ్య�
భారత్, ఇంగ్లండ్ మరో కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న నేపథ్యంలో ఆధిక్యం దక్కించుకునేందుకు ఇరు జట్లు తహతహలాడుతున్నాయి.