ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే అభ్యసన సామర్థ్యలు పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని డీఈవో మాధవి సూచించారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థా�
పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పాస్ ఛార్జీలు పెంచిందని, తగ్గించకపోతే తిరుగుబాటు తప్పదని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జి�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. కాల్వ శ్రీరాంపుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో గురువారం ని
చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు, అదే చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగితే అన్ని రకాల సమస్యలను అధిగమించి అభివృద్ది వైపు వెళ్తామని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జడ్జీ కె. స్వప్నా రా�
R.Krishnaiah | పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల హాస్టల్ మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) వినియోగదారులకు షాకిచ్చింది. ఓటింగ్ శాతానికి సంబంధించిన తుది సమాచారం రాకముందే ఎల్పీజీ సిలిండర్ (LPG Cylinde
క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup Final) తుది అంకానికి చేరడంతో మ్యాచ్ ఫీవర్ పీక్స్కు చేరింది. అహ్మదాబాద్లో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ప్రేక్షకాభిమానుల
Tirumala | తిరుమల (Tirumala)లో భక్తుల(Devotees) రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో 20 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మండలంలోని గుండమాల్, బాలభద్రయాపల్లి, హన్మన్పల్లి, మీర్జాపూర్, చెన్నారం, ముశ్రీఫా, నాచారం తదితర ప్రభుత�
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ వరుసగా ఆరో రోజూ స్టాక్ మార్కె ట్ ర్యాలీ జరిపింది. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 214 పాయింట్లు పెరిగి 58,351 పాయింట్ల వద్ద ముగిసింది.
దేశవ్యాప్తంగా నూనెగింజల సాగు పెరగాల్సిన అవసరం ఉన్నదని ఐసీఏఆర్ భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐకార్ - ఐఐవోఆర్) డైరెక్టర్ డాక్టర్ ఎం సుజాత అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఆ సంస్థ 45వ వ్య