Southwest Monsoon | దేశంలో నైరుతి రుతుపవనాల తిరుగోమనం మొదలైందని భారత వాతావరణశాఖ
తెలిపింది. ఈ సారి రుతుపవనాల ఉపసంహరణ సాధారణం కంటే ఎనిమిది రోజులుగా మొదలైందని పేర్కొంది. వాస్తవానికి సెప్టెంబర్ 17 వరకు వాయువ్య దిశ నుంచ
Weather Update | నైరుతి రుతుపవనాలు తిరుగోమనానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గు�
IMD Rain Alert | దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారాయని.. దీంతో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల
Rain Alert | రాగల మూడు నాలుగు రోజుల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కీం, ఈశాన్య భారతంలోని ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వా�
Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. జడివాడతో జనం బెంబేలెత్తుతున్నారు. చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లుపైకి, ఇళ్లలోకి రావడంతో జనం కంటిమ�
Weather Update | దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ �
Heatwaves | దేశంలో మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. జూన్ మాసం సగం గడిచిపోయినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భా�
Southwest Monsoon | ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు రోజుల్లో మరింత బలపడనున్నది. నైరుతి రుతుపవనాలను ప్రభావితం చేయనుందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.
northeast monsoon | ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడగా.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా తమిళనాడులో ప్రవేశించినట్లు
చిరపుంజి : మేఘాలయలోని చిరంపుంజిలో 24 గంటల్లో భారీ వర్షాపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 811.6 మిల్లీ మీటర్ల భారీ వర్షాపాతం రికార్డయ్యింది. 1995 తర్వాత జూన్లో అత్యధికంగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (I
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను మరో రెండు రోజులు బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర, ఒడిశా వైపు కదులుతోందని పేర్కొంది. తుఫాను �
న్యూఢిల్లీ : రైతులకు భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చ�
Delhi Sees Highest January Rain In 32 Years | దేశ రాజధాని ఢిల్లీలో జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గత 32 సంవత్సరాల్లో జనవరిలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది.