ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద లక్షలాది మందికి ఆరోగ్య సేవలు అందుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఊదరగొడుతున్నది.
నేత్రాలు దానం చేయడంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు అన్నారు. మరణానంతరం నేత్ర దానానికి ప్రజలు సహకరిస్తూ ముందుకు రావాలని కోరారు.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ, ఫిజీషియన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కశ్మీర్గడ్డ ఐఎంఏహాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
వైద్య వృత్తిలో అత్యున్నత సేవలందిస్తున్న డాక్టర్ శోభారాణికి రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆమె స్థానిక సిరి దవాఖానలో వైద్యురాలిగా పనిచేస్తూనే సామాజిక సేవా కార్యక్�
Kolkata Doctor Case | కోల్కతాలోని ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై నేటికీ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఘటనలో జూనియర్ డాక్టర్కు న్యాయం చేయడంత�
Kolkata rape case | ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ట్రైనీ డాక్టర్పై అత్యాచారం
Supreme Court | పతంజలి కంపెనీకి సంబంధించిన తప్పుడు ప్రకటన కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి సర్వోన్నత న్యాయస్థానం మినహాయింపును ఇచ్చ�
IMA | హెచ్3ఎన్2 (H3N2 virus) వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు (seasonal flu) పెరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) (ఐఎంఏ) తెలిపింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు (seasonal flu)
వయస్సుతో నిమిత్తం లేకుండా 60,70,80 సంవత్సరాలు పైబడిన వైద్యులు క్రీడల్లో పాల్గొనడం తనను ఆశ్చర్యపరిచిందని జిల్లా జడ్జి సునీతా కుంచాల అన్నారు. తమ ఆరోగ్యమే కాకుండా ప్రజలు సైతం ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలపై అవగా�
Double Booster | చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లోనూ మరో మరో వేవ్ తప్పదా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో కొవిడ్ పరిస్థితులను నిశితంగా గమనిస్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ ప్రధాని మోదీకి ఓ లేఖ రాసింది. కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్�