పోలీసుల నిషేధాజ్ఞలు అమలవుతున్న సమయంలో ఓ ముఠా దొంగచాటుగా మద్యాన్ని విక్రయించింది. పూలు, పండ్ల వ్యాపారం మాటున పండుగ వేళ మందును సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కింది. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చో�
ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ అధికారిణి అక్కడ దొరికిన తీగ �
రాష్ట్రంలో ఎక్సైజ్శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దూకుడు పెంచింది. మాదకద్రవ్యా ల అక్రమ రవాణా, అక్రమ మద్యం రవాణా, గంజాయి మూలాలను తుదమొట్టించడంలో పైచేయి సాధించింది.
ఎక్సైజ్ శాఖను బురిడీ కొట్టించి ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా వంద పెట్టెల మద్యాన్ని అమ్మేసి సొమ్ము చేసుకున్న ఉదంతం శుక్రవా రం వెలుగులోకి వచ్చింది. బగ్గా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెల�
సరిహద్దుల నుంచి తెలంగాణలోకి అక్రమ మద్యం రాకుండా రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు సమర్థంగా అడ్డుకున్నారు. ఈ ఏడాది నమోదైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కేసులు, ఎన్డీపీఎస్ కేసుల వివరాలను అధికారుల�
అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టే యత్నం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట�
రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదివారం రూ.38 లక్షల విలువైన 9,120 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
Crime news | అక్రమ మద్యంపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తూ మద్యం అక్రమ రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా చిరాగ్ పల్లి లోని తెలంగాణ- కర్�
DGP Anjani Kumar | సరిహద్దు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అక్రమ మద్యం( Illegal liquor) రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ , రైల్వే, ట్రాన్స్పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ �
కావాల్సిన బ్రాండ్ మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మద్యం ప్రియులు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా భావించి గోవా మద్యాన్ని జహీరాబాద్ మీదుగా హైదరాబాద్కు నిత్యం తరలిస్తూ అక్రమ వ్యాపారానిక�
అక్రమంగా లిక్కర్ తయారు చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని పోలీసు కస్టడీ నుంచి తప్పించేందుకు స్థానిక గ్రామస్థులంతా ఎగబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో వెలుగు