ఇల్లెందు సీహెచ్సీలో పని కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్
సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ పై హెచ్ఆర్సీ(HRC)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైనట్లు సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్ర�
కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమా
IFTU , రాష్ట్ర అవతరణ వేడుకల్లో తెలంగాణ కోసం పోరాడి అమరులైన ఉద్యమకారులను, వారి కుటుంబాలను సీఎం రేవంత్రెడ్డి విస్మరించడాన్నితీవ్ర ఖండిస్తున్నామని మంగళవారం ఐఎఫ్టీయూ జాతీయ కన్వీనర్ షేక్షావలి ఒక ప్రకటనలో
Iftu |రామగిరి, ఏప్రిల్ 20: ఆర్జీ 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ -1 లోని సెక్షన్ వద్ద ఆదివారం ఐ ఎఫ్ టీ యూ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యాక్రమానికి ఎస్ సి సి డబ్ల్యూ యు (ఐ ఎఫ్ టీ యు)రాష్ట్ర ప్రధాన కార్యదర్�
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఆటో, మోటర్ కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐ.కృష్ణ, ఎం.శ్రీనివాస్ డి
వరి పంట ఎండిపోయిన రైతులను ఆదుకుని ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొనుకుంట్ల సైదులు అన్నారు. మోతె మండల పరిధిలోని మేకలపాటి తండాలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎ�
సింగరేణివ్యాప్తంగా నర్సరీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో ప్రకారంగా వేతనాలు, పీఎఫ్, బోనస్, వైద్యం ఇతరత్రా చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ
ఎలాంటి షరతులు లేకుండా తమకు రూ.4,016 పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఎంఎల్, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మోర్తాడ్ తహసీల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వే తనాలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు దేవదానం, కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు.