Hyderabad | బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచి పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున�
IED Blast | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) తీవ్రంగా గాయపడ్డారు.
జార్ఖండ్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
IED blast | జమ్మూ కశ్మీర్ రాజోరి జిల్లా డాంగ్రీ ప్రాంతంలో సోమవారం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, మరొకరు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. గత 24 గంటల్లో దాడి జరుగడంతో ఇది
Jharkhand | జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. టోంటో ఏరియాలోని రెగ్రహటూ గ్రామ సమీపంలో ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న
పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ఐఈడీ బాంబు పేలి 35 మంది పౌరులు మృతి చెందగా, మరో 37 మంది గాయపడ్డారు. చనిపోయిన 35 మంది సాధారణ పౌరులేనని అధికారులు వెల్లడించారు. సైన్యం రక్షణలో పౌరులను సురక్షిత ప్రాం�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. మరో జవాన్ నారాయణపూర్ జిల్లా దవాఖాన�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శక్తివంతమైన బాంబు పేలింది. ఒక వ్యక్తి మరణించగా 14 మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే ఉధంపూర్ మార్కెట్ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. జిల్లా కోర్టు సముదాయం సమీపంలోని స్లాథియా చౌక్ల
CRPF | బీహార్లోని గయా జిల్లాలో మావోయిస్టులు మంతుపాతర పేల్చారు. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయడప్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో