వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో భక్తులకు స్థానిక సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ ఆధ్వర్యంలో మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక
Sri Sitaramalakshmana | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో శ్రీ సీత రామలక్ష్మణ , ఆంజనేయ, వాల్మీకి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
... ఇంతట్లో హెలెన్ అనే అమ్మాయి...“ఏమి అందంగా ఉందే ఈ గుడి! ఏమి అందంగా చెక్కాడు నందుల్ని! ప్రతి స్తంభంపైనా తనకున్న కళంతా ధారపోసి నాట్యంచేసే ఈ స్త్రీల విగ్రహాలను చెక్కినవాడు ఎంతటి మహాశిల్పో కదా!”
Phule couple | మంచిర్యాల(Manchiryala) జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి(Borampally) గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన జ్యోతీబా పూలే, సావిత్రీబాయి ఫూలే ( Phule couple)విగ్రహాలను(Idols) బుధవారం రాత్రి ధ్వంసం చేశారు.
Ram Lalla | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో కొత్తగా చెక్కిన బాల రాముడి విగ్రహాన్ని సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రతిష్టించనున్నారు. అయితే రాముడి పాత విగ్రహాన్ని (old Ram Lalla) ఎక్కడ ఉంచుతారన్న సందేహ
Mahabubabad | మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. సీతారాములవారి దేవస్థానంలో కొలువైన గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం) ను దొంగలు ఎత్తుకెళ్లారు.
Minister Errabelli | వల్మీడిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆగమ శాస్త్రాల ప్రకారమే విగ్రహాల పున: ప్రతిష్ఠాపన వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అన్నారు.
ర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బీ) గ్రామానికి ఆనుకొని ఉన్న కుంటగట్టు మీద ఇటీవల కొన్ని శిల్పాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు చరిత్ర పరిశోధకులు బలగం రామ్మోహన్, మంత్రి శ్రీనివాస్ మంగళవారం పరిశ
తెలంగాణ రాష్ర్టానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఒక ముఖద్వారం లాంటిదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు దళిత సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏ
నూతన సచివాలయం ఆవరణలో పు నర్నిరించిన నల్లపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. వీటిని ఒకట్రెండు రోజుల్లో టీటీడీకి చెందిన ప్రత్యేక వాహనంలో తిరుపతి నుంచి హైదరాబాద్కు
భైంసాలో గురువారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకల శోభా యాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవ నం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం దుర్గామాత మండపాల వద్ద ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
గణేశ్ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే, పీవోపీ విగ్రహాల తయారీ, వాటి అమ్మకాలపై నిషేధం లేదని గుర్తు చేసిం