భోలక్పూర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ కాళీకా మాత అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రత్యేక �
మండల పరిధిలోని డీ.ధర్మారం గ్రామంలో పోచమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. సీఎం ఓఎస్డీ రాజశేఖర్రెడ్డి కుటుంబసభ్యులు తమ ఇంటి బోనంతో గ్రామంలోని నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ
నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో శ్రీ వాసవీసాయి, శ్రీ భూనీళాసమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో భాగం�
కూకట్పల్లి కాదు..బంగారుపల్లి.. రాముడి దయ వల్ల భాగ్యనగరానికి కూకట్పల్లి కేంద్రం అయిందని త్రిదండి రామానుజ చిన జీయర్స్వామి పేర్కొన్నారు. సోమవారం కూకట్పల్లి రామాలయంలో ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు ఆయన �
శక్తి పుత్రుడైన గణపతి రూపం అత్యంత శక్తిమంతమైంది. ఆయన రూపాన్ని చూస్తున్నంత సేపూ.. మనలో ధనాత్మక శక్తి ఆవహిస్తుంది. ఓంకారం విన్నప్పుడు పొందే అనుభూతి, గణపతి స్వరూపాన్ని చూసినప్పుడు కలుగుతుంది. దీనికి నిదర్శ�
తెలుగు ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లే విధంగా హనుమంతుడు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని ఇవ్వాలని శ్రీ గురు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని బీడీఎల్ కాలనీ సమీపంలో స్వామీజ
నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి వివేక్నగర్ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ సంప్రోక్షణ పూర్వక పునశ్చరణ విగ్రహ శిఖర చక్రకలశ ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ క్షేత్ర పీఠాధీ�
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ముచ్చింతలలో సోమవారం కాకతీయుల కాలం నాటి చెన్నకేశవస్వామి విగ్రహం బయటపడింది. గ్రామానికి పశ్చిమ దిశలో ఉన్న ఊక చెట్టు వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇస
సత్తుపల్లి :మండల పరిధిలోని సిద్ధారం ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక
చిట్యాల: గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనలో భాగంగా ఏలేటిరామయ్యపల్లిలో మూడవ రోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రాహాలకు వేద పండితులత
న్యూఢిల్లీ, నవంబర్ 11: వందేండ్ల కిందట చోరీకి గురైన ‘అన్నపూర్ణ దేవి’ విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఉత్తరప్రదేశ్ సర్కారుకు అందజేశారు. ఈ విగ్రహం 18వ శతాబ్దానికి చెందినది. వందేండ్ల కిందట ఇ�
చివ్వెంల, సెప్టెంబర్ 11: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఉండ్రుగొండ గుట్టల్లో వినాయక విగ్రహం వెలుగుచూసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు శనివారం వినాయకుడి విగ్రహాన్ని గుర్తించి పూజలు జరి�