కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంపై మళ్లీ మోదీ సర్కారు దూకుడును ప్రదర్శిస్తున్నది. ఈ క్రమంలోనే జీవిత బీమా రంగ కంపెనీ ఎల్ఐసీపై కన్నేసింది. దీంతో ఆ పనిని చక్కబెట్టేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంక్లో జరిగిన కోట్లాది రూపాయల మోసం కేసులో మరో నిందితుడు భూక్యా సురేశ్ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ కేసులో సురేశ్ ఆరో నిందితుడిగ�
ఐడీబీఐ బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను ఈ ఏడాదే అమ్మేస్తామని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం జరిగిన తొలి రెసిడెన్షియల్ మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ లి
డిపాజిట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఐడీబీఐ బ్యాంక్ మరో ప్రత్యేక డిపాజిట్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 444 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఐడీబీఐ బ్యాంకును మోసం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా నగరంలోని నేరెళ్ల వెంకటరామ్మోహన్రావు, అతని బంధువుల ఇండ్లపై బుధవారం ఈడీ అధికారులు దాడులు జరిపారు. మొత్తం రూ.71.61 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించ�
ప్రభుత్వ రంగ సంస్థ, ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణకు లైన్ క్లియరవుతున్నది. బ్యాంక్ను చేజిక్కించుకొనేందుకు వీలున్న మదుపరులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి కావాల్సిన భద్రతాపరమైన అనుమతులు వచ్చేశాయి.
ఐడీబీఐ బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,628 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో వచ్చిన రూ.1,133 కోట్ల లాభం కంటే 44 శాతం అధికం. అలాగే �
ఈ ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఐడీబీఐ బ్యాంక్ను అమ్మేస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప�
నిధులు లేక సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త ఇది. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో నిర్దేశించిన అంచన�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,323 కోట్ల నికర లాభాన్ని గడించింది ఐడీబీఐ బ్యాంక్. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో లాభంలో 60 శాతం వృద్ధి నమోదైందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.
పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అమ్మే డిజిన్వెస్ట్మెంట్ పథకంలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ బ్యాంక్లో ఎల్సీఐతో కలిసి కేంద్ర�
ఎల్ఐసీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐడీబీఐ బ్యాంక్ జూన్ త్రైమాసికానికిగాను రూ.1,224 కోట్ల లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.756 కోట్ల లాభంతో పోలిస్తే 62 శాతం ఎగబాకినట్లు వెల్లడించింది.
IDBI | ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర ప్రభు త్వం స్పష్టంచేసింది. ఈ బ్యాంక్ డిజిన్వెస్ట్మెంట్ వాయిదా పడిందంటూ మీడియా కథనాల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అస