హమాస్ పేరుతో ఇజ్రాయెల్ (Israel) రక్తపుటేరులు పారిస్తున్నది. గాజాపై (Gaza) భీకర దాడులకు పాల్పడుతూ పాలస్తీనియన్లను (Palestinians) పొట్టన పెట్టుకుంటున్నది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన అందరినీ కంటతడి పె�
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న ఎయిర్హోస్టెస్ (46)పై లైంగిక దాడి జరిగింది. గురుగ్రామ్ పోలీసులకు ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు ఎయిర్ల�
Madhya Pradesh : కోమాలో ఉన్న వ్యక్తి.. ఐసీయూ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ధర్నా చేశాడు. డబ్బుల కోసం ఆస్పత్రి తనను ఐసీయూలో ఉంచినట్లు ఆరోపించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్ల్నాంలో జరిగింది.
Massive Fire | పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించింది. ఓ ఆసుపత్రిలో (Kolkata Hospital) మంటలు చెలరేగి.. ఐసీయూలో ఉన్న రోగి మృతి చెందారు (Patient Dies).
ఢిల్లీలో నీటి సంక్షోన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు చేస్తున్న ఆప్ మంత్రి ఆతిషి (Minister Atishi) ఆరోగ్యం క్షీణించింది. రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోవడంతో ఆమెను లోక్నాయక్ జైప్రకాశ్ నారాయణ్ హాస్పిటల
Daughters Married At Hospital | అనారోగ్యంతో హాస్పిటల్లోని ఐసీయూలో ఉన్న తండ్రి కోరికను ఇద్దరు కుమార్తెలు నెరవేర్చారు. వైద్యులు, సిబ్బంది సమక్షంలో ఆయన కళ్లెదుట వివాహం చేసుకున్నారు. ఈ అసాధారణమైన పెళ్లికి సంబంధించిన వీడియో �
తాను మరణిస్తూ.. పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. నల్గొండ జిల్లా, చింతపల్లికి చెందిన మావిళ్ల వెంకటయ్య (34) వ్యవసాయం చేస్తుంటాడు. ఈనెల 24న వెంకటయ్య బైకుపై చింతపల్లిలోని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఏసీలకు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘దవాఖానల్లో పనిచేయని ఏసీలు’ శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని ఓ ప్రభుత్వ దవాఖానలో ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలోని (Machilipatnam) సర్వజన ప్రభుత్వ హాస్పిటల్లో పిల్లల విభాగంలో 15 మంది చికిత్స ప
దవాఖానలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో రోగులను అడ్మిట్ చేసుకోవటంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్ లేదా అతడి బంధువులు నిరాకరిస్తే.. సదరు రోగిని దవాఖాన�
ICU | ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు.